
ముమ్మాటికి టీడీపీ రాజకీయ కుట్రే
శాసన మండలిలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ముమ్మాటికి టీడీపీ రాజకీయ కుట్రే
శాసన మండలిలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ముమ్మాటికి టీడీపీ రాజకీయ కుట్రే
విదేశాల్లో MBBS చదివే విద్యార్థుల సమస్య పై అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్యే నెలవల మూడేళ్ల కాల పరిమితిని ఒక్క సంవత్సరానికి తగ్గించాలి
దుప్పుల ఆనవాళ్ళ కోసం అటవీ అధికారుల పరిశీలన ప్రత్యామ్నాయ అవాసలకు వెళ్ళిఉండొచ్చన్న అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రిలయన్స్ సిబ్బందికి సూచన రిలయన్స్ భూముల్లో చుక్కల దుప్పులు… జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాలతో రిలయన్స్ భూములలో వన్యప్రాణుల జాడను పరిశీలించడం జరిగిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పరిధిలో ఉన్న రిలయన్స్ భూములలో స్థానిక పోలీసులు, రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది తో కలసి అటవీ శాఖ అధికారులు…
వేమా మల్లికార్జున దంపతులు రూ.3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలు సమరణ సంగమేశ్వరాలయానికి ఉత్సవ విగ్రహాలు అందచేత నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన వేమా మల్లికార్జున దంపతులు 3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలను సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను గ్రామం లో వైభవంగా ఊరేగించారు.భక్తులు ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ…
అసెంబ్లీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మత్స్యకారుల్ని ఆదుకోవాలి…
ఓడూరు వద్ద సాంకేతిక లోపంతో ఆగిన చెన్నై నెల్లూరు లోకల్ మెమో రైలు రైలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు.. ఆగిన మెమో రైలు.. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని ఓడూరు వద్ద మంగళవారం మెమో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల రైలు ఆగినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. తక్కువ ఖర్చుతో మధ్యతరగతి ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా అధికారులు మెమో రైతులుని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు చెన్నై నుండి నెల్లూరుకి వెళ్ళు మెమో…
డిపాజిటర్ల రూ. 31 లక్షల నగదును నొక్కేసిన పోస్టల్ శాఖ ఏజెంట్ పోలీసులకి ఫిర్యాదు చేసిన ఆరుగురు డిపాజిట్దారులు ఏపీ పోస్టల్ శాఖలో భారీ స్కామ్ – ఆత్మకూరులో వెలుగు చూసిన ఘటన ఫోర్జరీ సంతకాలతో… ఫోర్జరీ సంతకాలు చేసి…పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన ఖాతాదారుల నగదును దోచుకున్న సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులను ఏజెంటే నొక్కేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. షేక్ ఇమామ్ కాశీం…
ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే రూ. 15వేల జీతగాళ్లకి ఫ్యాన్, ఏసీలిస్తారు మండుటెండలో కష్టపడే రైతుని పట్టించుకోరు రైతు ఆక్రోశం… ప్రభుత్వం, ఎమ్మెల్యే, వ్యవసాయాధికారులపై నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు, రైతు లక్ష్మీశెట్టి శీనయ్య తన ఆవేదనను మీడియా ఎదుట వాపోయారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మూడు నెలల నుంచి ఎమ్మెల్యేకి చెప్పామన్నారు. ప్రస్తుతం గ్రామంలో 30 శాతం కోతలు పూర్తయ్యాయని…ధాన్యం…
సంగంలో హర్షం వ్యక్తం చేసిన రైతులు 24 గంటల్లోనే రైతు ఖాతాలోకి నగదు జమ నెల్లూరు జిల్లా సంగం సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం తోలిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి నగదు జమ చేయడంపై రైతు కంటాబత్తిన శ్రీహరి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సొసైటీ లో కూటమి నాయకుల తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 24 గంటల్లో అకౌంట్ లోకి నగదు జమ చేసినందుకు సీఎం చంద్రబాబు…
ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పరిశీలించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్ భాగ్యనగరంలో అబ్దుల్ అజీజ్… హైదరాబాద్ నగరంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్ధుల్ అజీజ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని బీకే గూడా, ఎస్సార్ నగర్, హిమాయత్ నగర్ లలో గల కర్నూల్ అంజుమన్ – ఏ – ఇస్లామియా కు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను అజీజ్ పరిశీలించారు. బి.కె గూడా నందు గల 3.40 ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్…