న‌కిలీ స్కాన‌ర్ల స్కాం

జీ-పే, గూగుల్‌-పే స్కాన‌ర్ల మార్చేసి.. సినీ ఫక్కీలో దోచేసిన కేటుగాళ్లు తడ మండలంలో స్కాన‌ర్ల దొంగల హల్‌ఛ‌ల్‌ పోలీసుల‌ను స‌వాల్ విసురుతున్న న‌యా మోస‌గాళ్లు న‌కిలీ స్కాన‌ర్ల స్కాం..!!-జీ-పే, గూగుల్‌-పే స్కాన‌ర్ల మార్చేసి..సినీ ఫక్కీలో దోచేసిన కేటుగాళ్లు.. తిరుప‌తి జిల్లా.. సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గంలో న‌కిలీ కేటుగాళ్లు చెల‌రేగిపోతున్నారు. దుకాణాలు, షాపుల వ‌ద్ద వ్యాపారులు ఏర్పాటుచేసే గూగుల్ పే, జీ పే స్కాన‌ర్ల స్థానంలో వారి ఖాతా స్కాన‌ర్ల‌ను అమ‌ర్చి డ‌బ్బు కాజేస్తున్న ముఠా వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి…

Read More

సూళ్లూరుపేటలో ఓ మోస్తరు వర్షం

మండ‌ల వ్యాప్తంగా చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం సూళ్లూరుపేటలో ఓ మోస్తరు వర్షం.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 8 గంటల నుంచి ఈదురు గాలులు వీచి ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. మండల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురవగా గ్రామీణ ప్రాంతాల వీధులు చిత్తడి చిత్తడిగా మారాయి. మండల కేంద్రంలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఎండాకాలం ప్రారంభం సమయంలో వాతావరణం చల్లగా మారడంతో…

Read More

ఎస్పీ స‌డెన్ విజిట్‌

క‌లువాయి పోలీసుస్టేష‌న్ ని త‌నిఖీ చేసిన ఎస్పీ కృష్ణ‌కాంత్‌ ఎస్పీ స‌డెన్ విజిట్‌… నెల్లూరు జిల్లా క‌లువాయి పోలీసుస్టేష‌న్‌ని జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్టేష‌న్‌లోని ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలించారు. స్టేష‌న్ సిబ్బందికి ఎస్పీ ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. పెండింగ్ కేసుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టేష‌న్ సీఐ, ఎస్ఐలు ఉన్నారు.

Read More

యువత పోరుకు సిద్ధం కావాలి

వింజ‌మూరులో యువ‌త పోరు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన వైసీపీ నాయ‌కులు యువత పోరుకు సిద్ధం కావాలి… నెల్లూరు జిల్లా వింజ‌మూరులోని వీఆర్ ఫంక్ష‌న్ ప్లాజాలో…యువ‌త పోరు కార్య‌క్ర‌మ వాల్ పోస్ట‌ర్‌ను వైసీపీ నాయ‌కులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12, తేదీన యువత పోరు కార్యక్రమాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, యువ‌త పెద్ద సంఖ్య‌లో పాల్గొని…

Read More

ఉద్యోగ అవ‌కాశాలే ల‌క్ష్యంగా…

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో క‌డ ఆధ్వ‌ర్యంలో భారీ జాబ్‌మేళా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున స్పంద‌న 14 కంపెనీలు.. 700 మంది యువ‌త హాజ‌రు ఉద్యోగ అవ‌కాశాలే ల‌క్ష్యంగా..! -కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో క‌డ ఆధ్వ‌ర్యంలో భారీ జాబ్‌మేళా-జాబ్ మేళాకు పెద్ద ఎత్తున స్పంద‌న-14 కంపెనీలు.. 700 మంది యువ‌త హాజ‌రు సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో.. వ‌న్ ఎం..వ‌న్ బి వారి జాబ్ మేళాను మంగళవారం కుప్పం పట్టణంలోని కడ కార్యాలయంలో…

Read More

మీ.. స‌హ‌కారం ఉండాలి

మంత్రులు, ఎమ్మెల్యేల‌ను క‌ల‌సిన బీద ర‌విచంద్ర యాద‌వ్‌ నెల్లూరు నుంచి బీదను అభినందించిన నేత‌లు మీ.. స‌హ‌కారం ఉండాలి-మంత్రులు, ఎమ్మెల్యేల‌ను క‌ల‌సిన బీద ర‌విచంద్ర యాద‌వ్‌ -నెల్లూరు నుంచి బీదను అభినందించిన నేత‌లు రెండో సారి ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర యాద‌వ్ బుధ‌వారం ఉద‌యం అసెంబ్లీ ఆవ‌ర‌ణంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేత‌ల‌ను నేరుగా వెళ్లి.. వారికి పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి.. శాలువాల‌తో స‌త్క‌రించారు. త‌న‌కు ఎమ్మెల్సీ వ‌చ్చినందుకు మీ…

Read More

పోషణ్‌ భీ .. పఢాయి భీ

వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు పోషన్ బీ..పఢాయి బీ..!!వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు జడ్పీ ఉన్నత బాలుర హైస్కూల్ ప్రాంగణంలో అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వ‌హిస్తున్నారు. సీడీపీఓ పద్మజ కుమారి ఆధ్వ‌ర్యంలో.. మూడురోజుల‌పాటు ఈ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ బీ పడాయి బీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఆరు…

Read More

50 మంది దంపతులకు వస్త్రాలు అందజేత

దాతృత్వం చాటుకున్న ప్రవాస భారతీయులు మధు కిరణ్ రెడ్డి 50 మంది దంపతులకు వస్త్రములు అందజేత. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతుల కుమారుడు మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు…

Read More

చెన్నై టూ నెల్లూరు

4 కేజీల బంగారం త‌ర‌లిస్తున్న నెల్లూరు యువ‌కులు వెంక‌టాచ‌లం టోల్ ప్లాజా వ‌ద్ద ప‌ట్టుకున్న విజిలెన్స్ అధికారులు బంగారం, కారుని సీజ్ చేసిన అధికారులు చెన్నై టూ నెల్లూరు…. విజ‌లెన్స్ ఎస్పీ రాజేంద్ర‌కుమార్ ఆదేశాల మేర‌కు… విజిలెన్స్ అధికారులు నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాలు త‌నిఖీ చేప‌ట్టారు. చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా బంగారం త‌ర‌లిస్తున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో అధికారులు నిఘా పెట్టారు. సీఐ న‌ర‌సింహారావు, విష్ణురావులు త‌మ సిబ్బందితో టోల్ గేటు…

Read More