రౌడీషీట‌ర్‌వి.. నువ్వా.. వీరి చ‌ల‌ప‌తిరావుపై విమ‌ర్శ‌లు చేసేది

ఎంపీటీసీ రాజాకి కోవూరు మండల ఎస్సీ ఎస్టీ నాయకులు హెచ్చరిక రౌడీషీట‌ర్.. నువ్వా.. వీరి చ‌ల‌ప‌తిరావుపై విమ‌ర్శ‌లు చేసేది..!-ఎంపీటీసీ రాజాకి కోవూరు మండల ఎస్సీ ఎస్టీ నాయకులు హెచ్చరిక. కోవూరు మండలంలోని స్థానిక వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు మండల ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ మెంబర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. త‌మ‌ నాయకుడు వీరి చలపతిరావుపై పలు విమర్శలు చేసిన ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి…

Read More

అలివి వ‌ల‌ల‌తో వేట వ‌ద్దు

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే ఉపేక్షించేదేలేదు సోమ‌శిల‌లో ప‌ర్య‌టించిన ప్రాజెక్ట్ ఛైర్మ‌న్ వేలూరు కేశ‌వ చౌద‌రి అలివి వ‌ల‌ల‌తో వేట వ‌ద్దు నిషేధిత అలివి వలలతో జలాశయంలో వేట సాగిస్తే ఉపేక్షించేది లేదని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అన్నారు. నెల్లూరు జిల్లా అనంత‌సాగ‌రం మండ‌లం సోమ‌శిలలో బుధవారం ఆయన పర్యటించారు. అలివి వలలతో వేట చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు వేలూరు కేశవ చౌదరికి వినతి పత్రం అందజేశారు. అలివి వలలతో వేట…

Read More

నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

చిల్ల‌కూరు వ‌ద్ద‌ స్పీడ్‌గ‌న్‌తో వాహ‌న వేగాన్ని త‌నిఖీ చేసిన డీఎస్పీ గీతాకుమారి నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి రోడ్ సేఫ్టీ అవగాహన కార్య‌క్ర‌మంలో భాగంగా గూడూరు డిఎస్పీ గీతా కుమారి చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహనాల వేగాల‌ను పరీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలకు మూల కారణం నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మేన్నారు. రోడ్ సేఫ్టీ లో భాగంగా రహదారిపై స్పీడ్ గన్ తో వాహన వేగాన్ని తనిఖీలు చేశామని…

Read More

ఫోన్ పే మోసాలపై అప్రమత్తంగా ఉండండి

అప‌రిచిత ఫోన్‌కాల్స్‌కి స్పందించ‌కండి సూళ్లూరుపేట కమిషనర్ కె.చిన్నయ్య సూచన ఫోన్ పే మోసాలపై అప్రమత్తంగా ఉండండి ఫోన్‌పే మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూళ్లూరుపేట కమిషనర్ కె.చిన్నయ్య సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట మున్సిప‌ల్ కార్యాల‌యంలో బుధ‌వారం ఆయ‌న ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. కొందరు మోసగాళ్లు జల్సాలకు అలవాటు పడి మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. గత రెండు రోజులుగా పురపాలక సంఘం కమిషనర్ పేరుతో 79892 72438, 84348 37327 నెంబర్ల నుంచి ఇంటి పన్నులు,…

Read More

టెన్త్ విద్యార్థులంద‌రికీ ఆల్ ద బెస్ట్‌

ధ‌న‌ల‌క్ష్మిపురం స్కూల్‌లో స‌ర‌స్వ‌తి పూజ‌ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో విద్యాసామ‌గ్రి పంపిణీ ముఖ్యఅతిథులుగా హాజ‌రైన భానుశ్రీ‌, షాబీర్‌ఖాన్‌, మోపూరు భాస్క‌ర్‌నాయుడు కుంచాల విజ‌య‌భాస్క‌ర్ సేవ‌ల‌ను కొనియాడిన వ‌క్త‌లు టెన్త్ విద్యార్థులంద‌రికీ ఆల్ ద బెస్ట్‌ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు బాగా రాసి ఉత్త‌మ మార్కులు సాధించి త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు మంచి పేరు తీసుకునిరావాల‌ని మాజీ మేయ‌ర్ నందిమండ‌లం భానుశ్రీ సూచించారు. నెల్లూరురూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ధ‌న‌ల‌క్ష్మిపురం హైస్కూల్‌లో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్య‌క్షులు…

Read More

మ‌ధ్యాహ్నం స‌మ‌యానికే మూత‌

ఇంకా సీఎం పేరు మార్చ‌ల రాముడుపాలెం రైతు భ‌రోసా కేంద్రంలో ఇష్టారాజ్యం అధికారుల ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికే మూత‌ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల పరిధిలోని కుడితిపాలెం పంచాయతీ రాముడుపాలెం రైతు భరోసా కేంద్రాన్ని మధ్యాహ్నం స‌మ‌యానికే మూస్తున్నారు. దీంతో వివిధ పనులపై వస్తున్న రైతులు, ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేస్తుంది. అయితే ఆయా కార్యాలయాలను పనివేళల్లో తీయ‌క‌పోతే ఎలా…

Read More

చిత్తూరులో భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న దొంగ‌లు

– తుపాకుల‌తో హల్చల్ పుష్ప వ‌రల్డ్ షాపింగ్ యజ‌మాని ఇంట్లో జొర‌బ‌డ్డ దొంగ‌లు న‌లుగుర్ని ప‌ట్టుకున్న పోలీసులు చిత్తూరులో భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న దొంగ‌లు-తుపాకుల‌తో హల్చల్-పుష్ప వ‌రల్డ్ షాపింగ్ యజ‌మాని ఇంట్లో జొర‌బ‌డ్డ దొంగ‌లు-న‌లుగుర్ని ప‌ట్టుకున్న పోలీసులు లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దొంగ‌లు జొర‌బ‌డ్డారు. రెండు తుపాకులతో కాల్పులు జ‌రిపారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. న‌లుగురు దొంగ‌ల‌ను, వారి నుంచి తుపాకులు, బుల్లెట్‌లు…

Read More

విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కు పోరు ఆగ‌దు

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి- కావ‌లి మాజీ ఎమ్మెల్యే 1–విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కు పోరు ఆగ‌దు-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి- కావ‌లి మాజీ ఎమ్మెల్యే 2–జ‌గ‌న్ మేలా.. కూట‌మి ప్ర‌భుత్వం ఆలోచ‌న మేలా..?-ఆనం విజ‌య‌కుమార్‌రెడ్డి- నెల్లూరు రూర‌ల్ ఇన్‌ఛార్జి3–అబ‌ద్దాల కోరు చంద్ర‌బాబు-మేక‌పాటి రాజ‌గోపాల్‌రెడ్డి-ఉద‌య‌గిరి ఇన్‌ఛార్జి 4–పేద పిల్ల‌లంతా చ‌దువుకోవాలి-వారి జీవితాలు మారాలి-బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌-కందుకూరు ఇన్‌ఛార్జి 5–యువ‌త ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే-నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి- వెంక‌ట‌గిరి ఇన్‌ఛార్జి 6–దిగ‌జారి మాట్లాడుతున్న చంద్ర‌బాబు-మేరిగ మురళీధ‌ర్‌- గూడూరు ఇన్‌ఛార్జి 7–యువ‌త‌కు గొప్ప వ‌రం జ‌గ‌న్…

Read More

జ‌గ‌న్‌ను మ‌ళ్లీ సీఎంను చేసుకుంటాం

పార్టీ కోసం అంతా క‌ల‌సి ప‌నిచేస్తాం ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఘ‌నంగా మేక‌పాటి కార్యాల‌యంలో వైసీపీ ఆవిర్భావ‌దినోత్స‌వం వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్లూరు ఆదిశేష‌య్య‌ జ‌గ‌న్‌ను మ‌ళ్లీ సీఎంను చేసుకుంటాం రాష్ట్రం పురోభివృద్ధి కోసం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణుల‌మంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్లూరు ఆదిశేష‌య్య తెలిపారు. ఆత్మ‌కూరు మాజీ ఎమ్మెల్యే విక్ర‌మ్‌రెడ్డి ఆదేశాల‌తో.. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని వైసీపీ…

Read More

చిత్తూరులో దొంగ‌లు ప‌డ్డారు

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ సంచలనం రేపిన ఘటన సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు చిత్తూరులో దొంగ‌లు ప‌డ్డారు-తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌-సంచలనం రేపిన ఘటన-సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు చిత్తూరు జిల్లాలో దొంగ‌ల ముఠాలు ప్ర‌వేశించాయి.. తాళాలు వేసిన ఇళ్ల‌ను టార్గెట్‌గా చేసుకుని చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలా.. ఓ ఇంట్లో చోరీకి య‌త్నిస్తున్న వైనం.. సీసీ ఫుటేజ్‌ల‌లో నిక్షిప్తం కావ‌డంతో ఆ ఫుటేజీని చిత్తూరు టు టౌన్ సీఐ నెట్టి కంట‌య్య మీడియాకు…

Read More