ప్ర‌శాంతంగా ముగిసిన ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

కోవూరులో ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద నెల‌కొన్న సంద‌డే సంద‌డి ప్ర‌శాంతంగా ముగిసిన ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్ర‌శాంతంగా ముగిశాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి పరీక్షలు ముగింపు సందర్భంగా ఆనందంతో బయటకు వచ్చారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమైనయి శ‌నివారంతో పరీక్షలు ప్ర‌శాంతంగా ముగియ‌డంతో అటు అధ్యాప‌కులు, ఇటు విద్యార్థులు ఉల్లాసంగా క‌నిపించారు. ప‌రీక్ష‌ల ముగింపు సందర్భంగా కోవూరు పట్టణంలోని టీఎంసీ…

Read More

మ‌మ్మ‌ల్ని బొబ్బ‌ల మోసం చేశాడు

ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని పెద్ద మొత్తంలో న‌గ‌దు తీసుకున్నాడు త‌మ‌కు న్యాయం చేయాలి మీడియా స‌మావేశంలో పలువురు బాధితులు ఆవేదన మ‌మ్మ‌ల్ని బొబ్బ‌ల మోసం చేశాడు… నెల్లూరు రూరల్ 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమకు పర్మినెంట్ షిఫ్ట్ లైన్ మెన్ పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ సరస్వతి నగర్ సబ్ స్టేషన్ వద్ద వారు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…

Read More

20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు

దుకాణ‌దారుల‌కి ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చ‌రిక‌ వెంక‌ట‌గిరిలో స్వ‌ర్ణ ఆంధ్ర స్వ‌చ్ఛ ఆంధ్ర‌ – సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై అవ‌గాహ‌న ర్యాలీ 20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు…వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో… స్వ‌ర్ణ ఆంధ్ర – స్వ‌చ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేతోపాటు… మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నక్క భానుప్రియ, మండల ఎంపీపీ తనుజ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు…

Read More

యువ‌తులే టార్గెట్‌సోష‌ల్ మీడియాలో ట్రాప్‌

ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువ‌తుల పేరుతో ప‌రిచయం ఉద్యోగాలిప్పిస్తానంటూ వ‌ల‌ త‌ర్వాత వారి ఫోటోలతో, వీడియోల‌తో బూతు చిత్రాల‌తో జ‌త‌చేసి బెదిరింపులు డ‌బ్బు ఇవ్వాల‌ని.. లేదా.. క‌మిట్‌మెంట్ ఇవ్వాల‌ని బ్లాక్‌మెయిల్‌ నెల్లూరుకు చెందిన యువ‌తిని ఇదే త‌ర‌హాలో బ్లాక్‌మెయిల్ చేసిన క‌ర్నూల్‌కు చెందిన జ‌గ‌న్ అనే యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యువ‌తి.. కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేస్తున్న చిన్న‌బ‌జారు పోలీసులు ఎన్‌-3కి వివ‌రాలు వెళ్ల‌డించిన సీఐ కోటేశ్వ‌ర‌రావు

Read More

ఒంట‌రి వృద్ధుడు..దుర్భ‌ర జీవితం

దీనావ‌స్థ‌లో జీవిస్తున్న ఓ వృద్ధుడు అన్నీతానైన నేస్తం ఫౌండేష‌న్‌ కోటంరెడ్డి సోద‌రుల స‌హ‌కారం వృద్ధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించిన కోరం ప్ర‌వీణ్‌ ఒంట‌రి వృద్ధుడు..దుర్భ‌ర జీవితం..! -దీనావ‌స్థ‌లో జీవిస్తున్న ఓ వృద్ధుడు-అన్నీతానైన నేస్తం ఫౌండేష‌న్‌-కోటంరెడ్డి సోద‌రుల స‌హ‌కారం -వృద్ధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించిన కోరం ప్ర‌వీణ్‌ నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ముత్యాలపాళెంలో మిద్దె శ్రీ‌నివాసులు అనే 89 ఏళ్ల‌ వృద్ధుడు, అత‌ని భార్య ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శ్రీ‌నివాసులు స‌తీమ‌ణి ఐదు నెల‌ల క్రితం కాలం చేసింది….

Read More

వీధుల్ని శుభ్రం చేసిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

గూడూరులో స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర‌ వీధుల్ని శుభ్రం చేసిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు… తిరుప‌తి జిల్లా గూడూరు కోర్ట్ సెంట‌ర్‌లో ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు స‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేర‌కు… తిరుప‌తి జిల్లా అధికార ప్ర‌తినిధి బిల్లు చెంచురామ‌య్య‌, టీడీపీ నాయ‌కులు మ‌స్తాన్ నాయుడు, ముమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌ధులు మున్సిపాలిటీ సిబ్బందితో క‌లిసి… ప‌ట్ట‌ణంలో ర్యాలీ నిర్వ‌హించి స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర…

Read More

ప‌ది విద్యార్థి జీవితంలో అత్యంత‌క కీల‌కం

ట్రైనీ డీఎస్పీ శివ‌ప్రియ‌ – కోవూరు వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కి వాచీలు పంపిణీ ప‌ది విద్యార్థి జీవితంలో అత్యంత‌క కీల‌కం… ప‌దో త‌ర‌గ‌తి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీల‌క‌మ‌ని…ట్రైనీ డీఎస్పీ శివ‌ప్రియ సూచించారు. పెద్ది ప్ర‌భావ‌తి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో… నెల్లూరు జిల్లా కోవూరు ఎస్‌డ‌బ్ల్యూ ప‌రిధిలోని ఏడు వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కి హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వాచీలు పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ట్రైనీ డీఎస్పీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా ఆమెకి…

Read More

కుప్పంలో నారా భువ‌నేశ్వ‌రి

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి విచ్చేసిన భువ‌నేశ్వ‌రికి టీడీపీ నేత‌లు, మ‌హిళా నాయ‌కురాళ్లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ముందుగా రాళ్ల‌బుదుగురులో శ్రీ కోదండరాముల‌స్వామి వారి ర‌థోత్స‌వంలో ఆమె పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. అనంత‌రం శాంతిపురం మండలంలో కురుబ…

Read More

సీఎంని ఆహ్వానించిన వేమిరెడ్డి

శ్రీ‌నివాసుడి క‌ళ్యాణానికి సీఎం చంద్ర‌బాబుని ఆహ్వానించిన టీటీడీ పాల‌క వ‌ర్గం సిఎంకి ఆహ్వాన పత్రిక అందచేసిన టిటిడి బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సీఎంని ఆహ్వానించిన వేమిరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాళెంలో మార్చి 15 న టిటిడి ఆధర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్బంగా టిటిడి బోర్డు పాలకవర్గం, ఆధికారులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. అనంతరం రేపు…

Read More

అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం

కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం… నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా…

Read More