అశ్వ‌వాహ‌నంపై ఊరేగిన రంగ‌నాథుడు

వైభ‌వంగా కొన‌సాగుతున్న రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అశ్వ‌వాహ‌నంపై ఊరేగిన రంగ‌నాథుడు-వైభ‌వంగా కొన‌సాగుతున్న రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు నెల్లూరు రంగ‌నాయకుల‌పేటలో వెల‌సి ఉన్న శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నాం తిరుప్పాయ్‌నాడ‌ల్ సేవ‌, రాత్రి.. అశ్వ‌వాహ‌నంపై రంగ‌నాథుడు ద‌ర్శ‌న‌మిచ్చారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ముందుగా వారంతా స్వామివారిని ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. అశ్వ‌వాహ‌నంపై ఊరేగిన రంగ‌డుని చూస్తూ భ‌క్తి పార‌వ‌శ్యంతో ప‌ర‌వ‌శించిపోయారు. ఈఉత్స‌వాల‌ను ఆల‌య చైర్మ‌న్‌,…

Read More

మత్తులో యువకుల వీరంగం

కావలి పట్టణం ట్రంక్ రోడ్డులో పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద ఘటన యువకులు వస్తున్న బైక్ కి వేరే వ్యక్తి తగిలాడని దాడి అడ్డు తీసేవారిపైనా దుర్భాషాలు ఆడుతూ దాడికి యత్నం పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారైన యువకులు మత్తులో యువకుల వీరంగం నిన్న ఆర్టీసి బస్టాండ్, ఈ రోజు ట్రంక్ రోడ్డులో పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద మత్తులో యువకులు వీరంగం. అడ్డొచ్చిన వారిపై అసభ్య పదజాలాలతో దుర్భషాలు, దాడికి యత్నించడం జరిగింది. సోమవారం…

Read More

ధ‌న్య‌వాదాలు ప్ర‌శాంత‌మ్మ‌

ఎమ్మెల్యే చొరవతో నీటి సమస్యకు పరిష్కారం హ‌ర్షం వ్య‌క్తం చేసిన వ‌డ్డిపాళెం గ్రామ‌స్థులు ధ‌న్య‌వాదాలు ప్ర‌శాంత‌మ్మ‌… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో ప్రజల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. కొడవలూరు మండలంలోని పాతవంగల్లు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైపులు, తాగునీటి పైపులు ఒకే ప్రాంతం నుంచి వెళ్లడంతో తాగునీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. దాంతో డ్రైనేజీ నీరు తాగు నీటితో కలవడం వల్ల గ్రామస్తులు…

Read More

బీద గెలుపు ఏక‌గ్రీవం

ఎమ్మెల్సీగా డిక్ల‌రేష‌న్ అందుకున్న బీద‌ బీద ర‌విచంద్ర‌కు ధృవీక‌ర‌ణ ప‌త్రం అంద‌చేసిన ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిణి వ‌నితారాణి బీద గెలుపు ఏక‌గ్రీవం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులుగా…టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న గెలుపు ఏక‌గ్రీవమైన‌ట్లు శాస‌న మండ‌లి ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిణి వ‌నితారాణి ధృవీక‌రించారు. సోమ‌వారం అసెంబ్లీలో…బీద ర‌విచంద్ర‌కు డిక్ల‌రేష‌న్ ఫాంను ఆమె అంద‌చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు, మంత్రి…

Read More

ఆగని తెల్లరాయి తరలింపు

దుత్త‌లూరులో లారీని ప‌ట్టుకున్న పోలీసులు ఆగని తెల్లరాయి తరలింపు… తెల్లరాయి అక్రమార్కులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పర్మిషన్ లేకుండా య‌దేచ్చేగా రాష్టాలు దాటిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా… నెల్లూరు జిల్లా దుత్తలూరు సెంటర్ లో అక్రమంగా తరులుతున్న తెల్లరాయి లారీని దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి పట్టుకొని స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ ఆదిలక్ష్మిని వివరణ కోరగా… ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీని పట్టుకొని త‌నిఖీ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం జ‌జ‌రిగింద‌న్నారు. పర్మిట్ కాగితాలను…

Read More

అల్లరిమూక విధ్వంసం వీడియో వైరల్

ఫోన్ చార్జింగ్ వైరు లేదన్నాడని టీ దుకాణదారుడిపై దాడి కావలి ఆర్టీసి బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి ఘటన భీతిల్లిన ప్రయాణికులు, సహచర దుకాణదారులు ఇలాంటి అల్లరిమూకకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్న జనం అల్లరిమూక విధ్వంసం వీడియో వైరల్…! కావలి ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి అల్లరి మూక మత్తులో రెచ్చిపోయారు. బస్టాండ్ లో టీ దుకాణం నడుపుతున్న దీన్ దయాళ్ అనే వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ విశక్షణ రహితంగా దాడి…

Read More

అనాధ‌లకు అండ‌గా నేస్తం

చిన్న‌య్య అనే వృద్ధుడుకి నేస్తం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మెరుగైన వైద్య సేవ‌లు అనాధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తామంటున్న నేస్తం వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం అనాధ‌లుగా అండ‌గా నేస్తం… గ‌త వారం రోజుల క్రితం నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని ఓ నివాసంలో ఓ వృద్ధుడు ఒంట‌రిగా దుర్భ‌ర జీవిస్తూ ఉండ‌డాన్ని నేస్తం ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం ప్ర‌వీణ్ గుర్తించి మెరుగైన వైద్య సేవ‌లు అందించి విశాలాక్షి వృద్ధుల ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇదే నేప‌థ్యంలో నెల్లూరు రామ‌లింగాపురం ఫ్లైవోవ‌ర్…

Read More

రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర

దగదర్తి మండలం డి ఆర్ పంట కాలవ లో స్ట్రక్చర్స్ నిర్మాణంపై మాలేపాటి అభ్యంతరం పంటల సాగుకు సిద్ధమవుతూ కాలువలో నీళ్లు వచ్చే సమయంలో పనులు చేయటం ఏమిటని మాలేపాటి ప్రశ్న రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర…! దగదర్తి మండలం డి.ఆర్ పంట కాలువ స్ట్రక్చర్స్ తొలగింపు పై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. సోమవారం కాలువను సందర్శించిన ఆయన పాత స్ట్రక్చర్స్ ను ధ్వంసం చేసి పారుతున్న…

Read More

సైబ‌ర్ నేరాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌ ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీక‌రించిన ఎస్పీ సైబ‌ర్ నేరాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి… నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో…. సోమ‌వారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ కృష్ణ‌కాంత్ నిర్వ‌హించారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి ప‌లువురు బాధితులు గ్రీవెన్స్ కి విచ్చేశారు. వారి వ‌ద్ద నుంచి ఎస్పీ విన‌తులు స్వీక‌రించి…వారితో స్వ‌యంగా మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. వేదిక‌కు వ‌చ్చే ప్ర‌తీ అర్జీని విచారణ జరిపి…

Read More

చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం

శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించిన యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి కల్పించాలి స్వర్ణాంద్ర @ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వున్న విజన్ కి నిదర్శనమన్న కావలి ఎమ్మెల్యే చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం..! -శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం-ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి-మన…

Read More