ఆద‌ర‌ణ-3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

సంగం ఎంపీడీవో షాలెట్ ఆద‌ర‌ణ -3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షాలెట్ మండలంలోని కులవృత్తుదారులకు ఆదరణ 3 పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కులాల వారీగా ఉపకారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కులవృత్తదారులకు ఆధునిక ఉపకరణాలను అందిస్తుందని ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని కులవృత్తదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం

నిబంధ‌న‌ల‌కు లోబ‌డే నిర్మాణాలు చేప‌ట్టాలి… టౌన్ ప్లానింగ్ సమీక్షలో మేయర్ స్రవంతి జయవర్ధన్ కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం నగర పాలక సంస్థ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రారంభ దశలోనే భవన యజమానులకు తెలియజేయాలని, నిర్మాణం పూర్తయిన అనంతరం కూల్చివేతలతో వారికీ తీవ్రమైన ఆస్తి నష్టం చేకూరుతుందని మేయర్ స్రవంతి జయవర్ధన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రాణాధికా…

Read More

ప్ర‌తీ గింజా కొనుగోలు చేస్తాంరైతులు ఆందోళ‌న చెందొద్దు

నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేతో మంత్రి నాదెండ్ల భేటీ నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన ప్రజా ప్రతినిధులు. ప్ర‌తీ గింజా కొనుగోలు చేస్తాంరైతులు ఆందోళ‌న చెందొద్దు..!! -నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేతో మంత్రి నాదెండ్ల భేటీ ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ లోని మంత్రి ఛాంబర్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు…

Read More

సీఎంకి స్వాగ‌తం ప‌లికిన వేమిరెడ్డి

ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లో సీఎం చంద్ర‌బాబుకి స్వాగ‌తం ప‌లికిన ఎంపీ సీఎంకి స్వాగ‌తం ప‌లికిన వేమిరెడ్డి వివిధ కార్యక్రమాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఎంపీ వేమిరెడ్డిని సీఎం చంద్ర‌బాబు ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.

Read More

ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను హెచ్చరించిన పట్టాభి రామిరెడ్డి

తాటిప‌ర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప‌రిశీలించిన వేమిరెడ్డి పుట్టికి రూ.19720 గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను హెచ్చరించినపట్టాభి రామిరెడ్డి-తాటిప‌ర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప‌రిశీలించిన వేమిరెడ్డి పుట్టికి రూ.19720 గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా.. పొదలకూరు మండలం.. తాటిపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమీరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆక‌స్మిక త‌నిఖీ చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా ప‌ట్టాభి.. రైతులకి షెడ్యూలింగ్ గురించి క్లుప్తంగా వివరించారు….

Read More

కోడి పందెం స్థావ‌రంపై మెరుపు దాడి

రాపూరు పోలీసుల అదుపులో 11 మంది రూ. 6,800 న‌గ‌దు, 11 మొబైల్స్, 13 బైక్‌లు, ఆరు కోడి పుంజులు స్వాధీనం కోడి పందెం స్థావ‌రంపై మెరుపు దాడి…. నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని సైదాదుపల్లి గ్రామం అట‌వీ ప్రాంతంలోని కోడి పందెం స్థావరంపై రాపూరు ఎస్సైవెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది వ్య‌క్తుల్ని అదుపులోకి తీసుకోవ‌డంతోపాటు…వారి వ‌ద్ద నుంచి రూ. 6,800 న‌గ‌దు,…

Read More

పుణ్య‌కోటి విమానంలో రంగ‌డు

వైభ‌వంగా కొన‌సాగుతున్న రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు పుణ్య‌కోటి విమానంలో రంగ‌డు… నెల్లూరు రంగ‌నాయకుల‌పేటలో వెల‌సి ఉన్న శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి పొన్న వాహ‌నంపై రంగ‌నాథుడు ద‌ర్శ‌న‌మిచ్చారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ముందుగా వారంతా స్వామివారిని ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. పొన్న వాహ‌నంపై ఊరేగిన రంగ‌డుని చూస్తూ భ‌క్తి పార‌వ‌శ్యంతో ప‌ర‌వ‌శించిపోయారు. ఉత్స‌వాల‌ను ఆల‌య చైర్మ‌న్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, క‌మిటీ…

Read More

హలో మాల – ఛలో తిరుపతి

కోట‌లో స‌మావేశ‌మైన స్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హలో మాల – ఛలో తిరుపతి సుప్రీం కోర్టు ఇచ్చిన రాజ్యాంగవ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ లక్షలాది మంది మాలలతో ఆదివారం తిరుపతిలో జరుగు సభను జయప్రదం చేయాల‌ని మాల గెజిటర్ ఆఫీసర్ తిరుపతి జిల్లా అసోసియేషన్ చెర్మన్ వెంట్రపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తిరుప‌తి జిల్లా కోట‌లో ఈ మేర‌కు స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక…

Read More

ఉదయగిరి ఉపాధిలో రూ.37.80 లక్షల అవినీతి

ఉదయగిరిలోమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక రూ.93 లక్షల పనులకు రికార్డులే చూపించని వైనం ఏపీవో, ఇద్దరుఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లుపై వేటు ఇద్దరూ సీవోలు, 7 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్ ఉదయగిరి ఉపాధిలో రూ.37.80 లక్షల అవినీతి నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి బయటపడింది. గత ఆర్థిక సంవత్సరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్…

Read More

అమ్మాయి విష‌యం మాట్లాడుదాం అని పిలిపించి

ప‌క్కా ప్లాన్‌తోనే చింటుని క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య‌ హ‌త్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన వేదాయ‌పాళెం పోలీసులు మార‌ణాయుధాలు స్వాధీనం మీడియా స‌మావేశంలో టౌన్ డీఎస్పీ సింధుప్రియ వెల్ల‌డి. అమ్మాయి విష‌యం మాట్లాడుదాం అని పిలిపించి… నెల్లూరురూర‌ల్ పొద‌ల‌కూరు రోడ్డు జ‌డ్పీ హైస్కూల్ ఎదురుగా చింటూని కొంద‌రు గుర్తు తెలియ‌ని అత్యంత దారుణంగా కత్తుల‌తో పొడిచి హ‌త్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి హ‌త్య…

Read More