
ఆంధ్రాకి రూ. 55 కోట్లు రావాలి
త్వరితగతిన బదిలీ చేయండి తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ కీలక భేటీ ఆంధ్రాకి రూ. 55 కోట్లు రావాలి… హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… రాష్ట్ర విభజన లో భాగంగా భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ…