సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి

టీచ‌ర్ నివాసంలో అసుర సంహారం సినిమా షూటింగ్‌లో పాల్గొన్న భ‌ర‌ణి భ‌ర‌ణిని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు. సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి నెల్లూరు జిల్లా సంగంలో ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి సందడి చేశారు. స్థానిక శివాల‌యంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో అసుర సంహారం అనే సినిమా షూటింగ్ లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. తనికెళ్ళ భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రముఖ పుణ్య క్షేత్రం…

Read More

మిల్ల‌ర్స్ ని బ్లాక్‌మెయిల్ చేస్తోన్న సోమిరెడ్డి

రైతుల్ని ద‌ళారులు దోచుకుంటున్నారు గిట్టుబాటు ధ‌ర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు ప్ర‌భుత్వం వెంట‌నే రైతుల‌కి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్‌ మిల్ల‌ర్స్ ని బ్లాక్‌మెయిల్ చేస్తోన్న సోమిరెడ్డి…

Read More

చేనేత‌ల‌కు నెల‌లో 15 రోజులు కూడా ప‌ని దొర‌కడంలేదు..!

చేనేత‌ల‌కు ఉపాధి క‌ల్పించాలి ఉచితంగా ఇస్తామ‌న్న 200 యూనిట్ల విద్యుత్ వెంట‌నే ఇవ్వాలి వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయ‌కులు కందారపు మురళి చేనేత‌ల‌కు నెల‌లో 15 రోజులు కూడా ప‌ని దొర‌కడంలేదు..!!-చేనేత‌ల‌కు ఉపాధి క‌ల్పించాలి-ఉచితంగా ఇస్తామ‌న్న 200 యూనిట్ల విద్యుత్ వెంట‌నే ఇవ్వాలి -వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయ‌కులు కందారపు మురళి తిరుపతి జిల్లా.. వెంకటగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకటి, రెండు, మూడు వార్డులలో బంగారు పేట ప్రజా సమస్యల…

Read More

580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద పట్టుకున్న రెవెన్యూ అధికారులు లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత 580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత -కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవనినుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు.-జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్దపట్టుకున్న రెవెన్యూ అధికారులు-లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత ఎన్ని విమర్శలు వచ్చినా.. కందుకూరు నియోజకవర్గం నుంచి అక్రమ…

Read More

వైసీపీ వడ్లు.. టీడీపీ వడ్లు ఉంటాయా..?

రైతులకు సమస్య ఉంటేనే అసెంబ్లీలో చర్చ జరిగింది మంచి ధర వస్తే మిగతా పార్టీల రైతులు ధాన్యం అమ్ముకోరా టీడీపీ నాయకుల కామెంట్స్ పై వైసీపీ నాయకుల కౌంటర్ వైసీపీ వడ్లు…టీడీపీ వడ్లు ఉంటాయా…? వరి ధాన్యానికి మంచి రేటు వస్తే ఒక్క వైఎస్సార్సీపీ వాళ్లేనా వడ్లు అమ్ముకునేది….మిగతా పార్టీల వాళ్ళ కి వడ్లు లేవా…వాళ్లకి ప్రయోజనం ఉండదా ….అని డమ్మాయపాలెం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం పంచాయితీ పరిధిలోని పోతునాయుడుదిబ్బలో…

Read More

సోమశిల ఆయకట్టును స్థిరీకరించాలి

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ల్యాండ్ కన్వర్షన్ జరిగిన భూములను ఆయకట్టు పరిధి నుంచి తొలగించాలి సాగునీటి కేటాయింపులో నిజమైన సాగు రైతులకు నీరందని పరిస్థితి మంత్రి నారాయణ ఆసుపత్రి సముదాయం ఉన్న 100 ఎకరాలు ఇంకా ఆయకట్టు పరిధిలోనే.. శాసన సభలో కావ్య కృష్ణారెడ్డి గళం సోమశిల ఆయకట్టును స్థిరీకరించాలి జలాశయాలు, పలు మేజర్, మైనర్ నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ జరగాలనిశాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టుబట్టారు. గురువారం శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు…

Read More

ఎక్సైజ్ మంత్రి కొల్లుతో ఎమ్మెల్సీ బీద భేటీ

ఎమ్మెల్సీ ఎన్నిక‌కు స‌హ‌క‌రించినందుకు మంత్రి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన బీద ఎక్సైజ్ మంత్రి కొల్లుతో ఎమ్మెల్సీ బీద భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని విజయవాడలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద రవిచంద్ర యాదవ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి బీద ర‌విచంద్ర ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మంత్రి కొల్లుని శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద ర‌విచంద్ర‌కు మంత్రి…

Read More

రంగ‌డి తెప్పోత్స‌వం ట్రైల్‌

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నుడా చైర్మ‌న్‌, ఆల‌య చైర్మ‌న్‌, ఈవో టౌన్ డీఎస్పీ రంగ‌డి తెప్పోత్స‌వం ట్రైల్‌… నెల్లూరు రంగ‌నాయ‌కుల‌పేట‌లోని శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా మార్చి 20వ‌తేదీ గురువారం రాత్రి తెపోత్స‌వాన్ని క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో తెప్పోత్స‌వానికి ముందుగా ట్రైల్ వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, ఆల‌య‌, ఈవో, టౌన్ డీఎస్పీ సింధు ప్రియ‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రూ తెప్పోత్స‌వంపై ట్రైల్…

Read More