వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ…

మామిడి చెట్లు నరికివేసి, ఫెన్సింగ్ రాళ్లు పగలు గొట్టి వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ… వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 284/1 లో మూడు ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి మాల్యాద్రి అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా సాగుబడి చేస్తూన్నారు. ఇటీవల కాలంలో మామిడి చెట్లను ఏర్పాటు చేసి సాగు చేసి, చుట్టూ ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ భూమిపై సర్వహక్కులు మావే అంటూ వింజమూరు…

Read More

కైవల్యా నది కాదది.. కంపు నది..!!

దుర్గంధం వెదజల్లుతున్న కైవల్యానది, పరిసర ప్రాంతాలు. పట్టించుకోని పాలకులు, అధికారులు ఎమ్మెల్యే కురుగొండ్ల సర్.. ఓ లుక్ వేయండి కైవల్యా నది కాదది.. కంపు నది..!! -దుర్గంధం వెదజల్లుతున్న కైవల్యానది, పరిసర ప్రాంతాలు.-పట్టించుకోని పాలకులు, అధికారులు-ఎమ్మెల్యే కురుగొండ్ల సర్.. ఓ లుక్ వేయండి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో, నడిబొడ్డులో ప్రవహించే కైవల్యా నది,వెంకటగిరి పట్టణానికి, బయట ప్రాంతాల నుండి రావాలన్నా, తిరిగి వెళ్ళాలన్నా కైవల్యానికి ఉన్న, నాలుగు వంతుల దాటాల్సిందే, ఈ వంతెనలల్లో ప్రధానమైన వెంకటగిరి…

Read More

ఘనంగా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

కేక్‌ కట్‌ చేసిన జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు టీమ్‌ రామ్‌చరణ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు – టీమ్‌ రామ్‌చరణ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీమ్‌ రామ్‌చరణ్‌ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్ర‌మంలో గురువారం…

Read More

ఎన్ని కేసులైనా పెట్టుకోండి…భ‌య‌ప‌డ‌ను

కూట‌మి ప్ర‌భుత్వానికి కాకాణి వార్నింగ్ ఎన్ని కేసులైనా పెట్టుకోండి…భ‌య‌ప‌డ‌ను కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై వరుస కేసులు నమోదవుతున్నాయని…ఇప్పటికే ఆరు కేసులు పెట్టారని.. ఇది ఎడవ కేసు అని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నామ‌ని…అందుకే త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం సిగ్గుచేట‌న్నారు. తాజాగా క్వార్జ్ మైన్స్ అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండ‌ని…నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాన‌ని…కాకాణి…

Read More

జ‌న జాత‌ర‌.. ముత్యాల‌మ్మ జాత‌ర‌

బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ జన సంద్రంగా ముత్యాలమ్మ జాతర -రుపు అమ్మ‌వారి వెళ్ల‌నంపుతో జాత‌ర ముగింపు జ‌న జాత‌ర‌..ముత్యాల‌మ్మ జాత‌ర‌ -బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ-జన సంద్రంగా ముత్యాలమ్మ జాతర-రుపు అమ్మ‌వారి వెళ్ల‌నంపుతో జాత‌ర ముగింపు ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా… గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో మూడవ రోజు గురువారం.. జనం పోటెత్తారు. జాతరలో చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి…

Read More

అశ్వ‌రావుపేట‌లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు

ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహ‌నాల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లింపు అశ్వ‌రావుపేట‌లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుతాపురం, నారావారి గూడెం మధ్యలో ఉన్న చెరువు నుంచి అర్ధ‌రాత్రి అక్ర‌మంగా ఇసుక‌ను కొంద‌రు అక్ర‌మార్కులు త‌ర‌లించేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. అర్ధ‌రాత్రి పూట అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు ఏంట‌ని వారిని పోలీసులు ప్ర‌శ్నించారు. వారు స‌రైన స‌మాధానాలు లేక‌పోవ‌డంతో… ముఠాను అదుపులోకి తీసుకోవ‌డంతోపాటు…ట్రాక్ట‌ర్ల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు….

Read More

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇఫ్తార్ విందులో అబ్దుల్ అజీజ్

పవిత్ర తెలుగు దివ్య ఖురాన్ ను చంద్రబాబు కు అందచేసిన అబ్దుల్ అజీజ్ చంద్రబాబు తో కలిసి సహపంక్తి భోజనం చేసిన అబ్దుల్ అజీజ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇఫ్తార్ విందులో అబ్దుల్ అజీజ్ -పవిత్ర తెలుగు దివ్య ఖురాన్ ను చంద్రబాబు కు అందచేసిన అబ్దుల్ అజీజ్.-చంద్రబాబు తో కలిసి సహపంక్తి భోజనం చేసిన అబ్దుల్ అజీజ్. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో…

Read More

భ‌ర్త ఇంటి ముందు భార్య నిర‌స‌న‌

సంగంలో ఘ‌ట‌న‌ భ‌ర్త ఇంటి ముందు భార్య నిర‌స‌న‌… తన భర్త మన్సూర్ ఇంటి ముందు భార్య లక్ష్మీ నిరసన చేసిన ఘ‌ట‌న నెల్లూరు జిల్లా సంగం మ‌సీదు సెంట‌ర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాదులో నన్ను ప్రేమ పెళ్లి చేసుకుని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయాడని వాపోయింది. నా భర్త నాకు కావాలంటూ భర్త ఇంటి ముందు కూర్చునీ నిరసన తెలిపింది. నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడి నుండి వెళ్ళను అని తేల్చి చెప్పింది….

Read More

ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి రంజాన్ తోఫా అంద‌జేస్తా

న‌గ‌రం మ‌సీదుల్లోని ఇమాంలు, మౌజాన్‌ల‌కు రంజాన్ తోఫా అంద‌జేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి రంజాన్ తోఫా అంద‌జేస్తా-న‌గ‌రం మ‌సీదుల్లోని ఇమాంలు, మౌజాన్‌ల‌కు రంజాన్ తోఫా అంద‌జేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి ప‌విత్ర‌మైన రంజాన్ మాసంలో.. ముస్లీం సోద‌రులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే.. రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని ఎమ్మెల్సీ, న‌గ‌ర వైసీసీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కోరారు. అలాగే.. రంజాన్ మాసం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్న ఇమాంలు, మౌజాన్‌ల‌కు న‌గ‌రంలోని ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి…..

Read More