
వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ…
మామిడి చెట్లు నరికివేసి, ఫెన్సింగ్ రాళ్లు పగలు గొట్టి వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ… వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 284/1 లో మూడు ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి మాల్యాద్రి అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా సాగుబడి చేస్తూన్నారు. ఇటీవల కాలంలో మామిడి చెట్లను ఏర్పాటు చేసి సాగు చేసి, చుట్టూ ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ భూమిపై సర్వహక్కులు మావే అంటూ వింజమూరు…