ల‌బ్ధిదారులు రాయితీని స‌ద్వినియోగం చేసుకోవాలి

హౌసింగ్ ఈఈ మోహ‌న్‌రావు సంగంలోని హౌసింగ్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ఈఈ ల‌బ్ధిదారులు రాయితీని స‌ద్వినియోగం చేసుకోవాలి… నెల్లూరు జిల్లా సంగం హౌసింగ్ కార్యాలయాన్నీ ఈఈ మోహనరావు సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించి .. ఇళ్ల నిర్మాణాల పురోగతి పై ఏ ఈ గౌస్ మొహిద్దీన్ తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చే రాయితీని హౌసింగ్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 వేల రూపాయలు, బీసీ లబ్ధిదారులకు…

Read More

విలువ‌ల‌కి…విశ్వ‌స‌నీయ‌త‌కి క‌ట్టుబ‌డ్డ నాయ‌కుడు ర‌విన్న‌

బీద ర‌విచంద్ర ఆత్మీయ స‌న్మాన స‌భ‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి విలువ‌ల‌కి…విశ్వ‌స‌నీయ‌త‌కి క‌ట్టుబ‌డ్డ నాయ‌కుడు ర‌విన్న‌

Read More

ప‌ల్టీలు కొట్టిన భారీ లారీ

త‌ప్పిన పెను ప్ర‌మాదం అన్న‌పురెడ్డిప‌ల్లిలో ఘ‌ట‌న ప‌ల్టీలు కొట్టిన భారీ ర్యాలీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బుగ్గపాడు నుంచి అన్నపురెడ్డిపల్లి వైపు వస్తున్న ఇనుప క‌మ్ముల లోడ్ లారీ ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌ల్టీ కొట్టింది. దీంతో లారీని డ్రైవ‌ర్ కంట్రోల్ చేయ‌లేక‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో చుట్టు ప‌క్క‌న ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More