గూడూరు కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఉన్నతాధికారుల ఒత్తిడేనా…?
- గూడూరు కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ ఘటన.. తిరుపతి జిల్లా గూడూరులో కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో చోటుచేసుకుంది…ఏసిటిఓ ఏసురత్నం కార్యాలయంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేగింది… ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అతన్ని హుటా హుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు…ఘటనకు ఉన్నతాధికారుల ఒత్తిడితోనా లేక మరో కోణం ఏమైనా ఉందా అన్న సమాచారం తెలియాల్సి ఉంది… ప్రాణాపాయం తప్పడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు…