
ఆ శక్తి… ఒక్క యువతకే ఉంది
వర్శిటీని మరింత అభివృద్ధి చేస్తాం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వీఎస్యూలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఆ శక్తి… ఒక్క యువతకే ఉంది… జగన్ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తే ఎక్కడకో వెళ్లి ఉండేది అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని వీఎస్యూ లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా సోమిరెడ్డికి ప్రొఫెసర్లు, విద్యార్థులు…