త‌ప్పిన పెను ప్ర‌మాదం..

లారీల‌కు త‌గిలిన కేబుల్ వైర్లు

నేల‌మ‌ట్ట‌మైన విద్యుత్ స్తంభం

నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న

త‌ప్పిన పెను ప్ర‌మాదం…

  • లారీల‌కు త‌గిలిన కేబుల్ వైర్లు
  • నేల‌మ‌ట్ట‌మైన విద్యుత్ స్తంభం
  • నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న

చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ఆయిల్ కంపెనీకి చెందిన యంత్రాలను తీసుకెళ్తున్న లారీలకు కేబుల్ వైర్లు తగలడంతో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి నేలమట్టం అయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం సోమవారం జరిగింది. ప్రమాదం సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స‌మాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని…విద్యుత్ కు అంత‌రాయం లేకుండా మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *