ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు

ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాలి వాకాడు ఆర్టీసీ బ‌స్టాండ్ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య. ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు… ఈనెల 25వ‌తేదీ నుంచి 28వ‌తేదీ వ‌ర‌కు చిల్ల‌కూరు మండ‌లం తూర్పు క‌నుపూరు గ్రామంలో ముత్యాల‌మ్మ జాత‌ర జ‌రుగుతుంద‌ని…ఇందుకు ప్ర‌త్యేకంగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా నుంచి 105 ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వాకాడు ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య‌ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. సామాన్యుల‌కు అందుబాటు ధ‌ర‌లో టికెట్…

Read More

భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షం

సూళ్లూరుపేటకు చేరుకున్న సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ 9 రాష్ట్రాల గుండా 25 రోజుల పాటు కొనసాగనున్న 6553 కిలోమీటర్ల ర్యాలీ మార్చి 31న కన్యాకుమారిలో ర్యాలీ ముగించనున్నట్లు తెలిపిన సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సంజిత్ కుమార్ సూళ్లూరుపేట‌లో సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీకి ఘ‌న స్వాగ‌తం భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షం భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షంగా పెట్టుకొని సీఐఎస్ఎఫ్ పోలీస్ బలగాల ఆద్వర్యంలో కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్…

Read More

వాటా కోసం తూటా

నెల్లూరులో ఓ కొడుకు బీభ‌త్సం ఆస్తిలో వాటా కోసం అర్థ‌రాత్రి తండ్రి ఇంటి వ‌ద్ద బెదిరింపులు ఇంటి త‌లుపుల‌ను బ‌ద్ద‌లు కొట్టే య‌త్నం ఎవ‌రూ ప‌ట్టించుకోకపోవ‌డంతో లైసెన్స్‌డ్ గ‌న్‌తో ఓ రౌండ్ కాల్పులు భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు కేసు న‌మోదుచేసిన చిన్న‌బ‌జారు పోలీసులు. వాటా కోసం తూటా…! వ్యాపారంలో న‌ష్టాలొచ్చాయి.. ఆస్తిలో వాటాలు కావాల‌న్నాడు.. తండ్రి, సోద‌రులు స‌సేమిరా అన్నారు. త‌ర‌చూ గొడ‌వ‌లు.. బెదిరింపులు.. చివ‌ర‌కు ఆస్తి ఇస్తారా..? చ‌స్తారా..? అంటూ.. క్ష‌ణికావేశంలో.. విచ‌క్ష‌ణ కోల్పోయి.. తూటా…

Read More

కావలిలో టెన్నీస్ విజేతలు వీరే

కావలిలో రెండు రోజులుగా నిర్వహించిన టెన్నీస్ పోటీలు ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డ జట్లు. విజేతలకు కప్ లు, నగదు బహుమతులు కావలిలో టెన్నీస్ విజేతలు వీరే…! నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సి ఎల్ ఎన్ రెడ్డి సుజానమ్మ ట్రస్ట్ టెన్నీస్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డారు. 70 ప్లస్ విభాగంలో…

Read More

క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌..

ఉర్ధూ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కి పాఠాలు బోధించిన మంత్రి తంబ్ నెయిల్ క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌… నెల్లూరు న‌గ‌రంలో రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ సోమ‌వారం సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…న‌గ‌రం 52వ డివిజ‌న్ గొల్ల‌వీధిలోని ఉర్దూ పాఠ‌శాల‌ను మంత్రి నారాయ‌ణ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. మాస్టార్‌గా మారి…విద్యార్థుల్ని చ‌దువును చెప్పారు. ఇంగ్లీషుని బాగా చ‌ద‌వ‌డంతో గుడ్ గుడ్ అంటూ విద్యార్థుల్ని మంత్రి అభినందించారు.

Read More

ఉపాధిలో అవ‌క‌త‌క‌లు

సుమారు 90 మందికి ప‌నులు చేయ‌కుండా బిల్లులు చెల్లింపు టీపీగూడూరు త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అర్జీ అంద‌చేసిన మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు ఉప్ప‌ల‌ ఉపాధిలో అవ‌క‌త‌క‌లు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలో జరిగిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీల వివరాలు, చెల్లించిన వేతనాల వివరాలు బయట పెట్టాలని మండల ycp అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివరాలు…

Read More

త‌ప్పిన పెను ప్ర‌మాదం..

లారీల‌కు త‌గిలిన కేబుల్ వైర్లు నేల‌మ‌ట్ట‌మైన విద్యుత్ స్తంభం నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న త‌ప్పిన పెను ప్ర‌మాదం… చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ఆయిల్ కంపెనీకి చెందిన యంత్రాలను తీసుకెళ్తున్న లారీలకు కేబుల్ వైర్లు తగలడంతో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి నేలమట్టం అయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం సోమవారం జరిగింది. ప్రమాదం సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను…

Read More

మెట్టుకూరు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు

ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమ‌శిల ప్రాజెక్ట్ చైర్మ‌న్ VKC మెట్టుకూరు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు నెల్లూరు జిల్లా, అనంతసాగరంలోని గుంత బజారులో జామియా మసీదులో ముస్లింలకు మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజులు అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

మాకు నీతులు చెప్పొద్దు

వైసీపీ నేతలకు కోవూరు ఎమ్మెల్యే హెచ్చరిక టిడిపిలో చేరిన బుచ్చిరెడ్డిపాలెం వైసిపి నేతలు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయారన్న ప్రశాంతిరెడ్డి మాకు నీతులు చెప్పొద్దు అధికారం పోయి తొమ్మిది నెలల గడిచిన మేమే బుద్ధిమంతులం అని వైసీపీ నేతలు చెప్పుకుని తిరగుతున్నారనీ.. అయితే ఆ పార్టీలో ఇమడలేక పలువురు టీడీపీలోకి వస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్…

Read More

పోలీసుల సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి ఆనం

ఆత్మకూరులో పోలీసుల సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభం లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పోలీసుల సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సరఫరా తప్పనిసరి అని, అన్ని ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు…

Read More