
ముత్యాలమ్మ జాతరకు 105 ఆర్టీసీ బస్సులు
ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి వాకాడు ఆర్టీసీ బస్టాండ్ డిపో మేనేజర్ ఎంసీ పెంచలయ్య. ముత్యాలమ్మ జాతరకు 105 ఆర్టీసీ బస్సులు… ఈనెల 25వతేదీ నుంచి 28వతేదీ వరకు చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ జాతర జరుగుతుందని…ఇందుకు ప్రత్యేకంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 105 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంసీ పెంచలయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు అందుబాటు ధరలో టికెట్…