రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం
రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు.
రౌడీ షీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్…
- రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం
జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు…నెల్లూరు జిల్లా కోవూరు మండలం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో రూరల్ డిఎస్పి ఘట్టమనేని నియోజకవర్గంలోని రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మీలో ఎవరైన గొడవలకు వెళ్లిన మీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో వారు యాక్టివిటీస్ మీద ఎస్పి ఆదేశాలు మేరకు నిఘా ఉంటుందన్నారు. వారి యాక్టివిటీస్ మీద మరల నేరాలు చేయకుండా ఉండేందుకు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పిల్లల ఫోన్లు వాడేటప్పుడు వారి మీద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని సూచించారు…ఈ కార్యక్రమంలో ట్రైని డిఎస్పి శివప్రియ ఎస్సై రంగనాథ గౌడ్ సిబ్బంది ఉన్నారు….