పార్టీ నేతలను సమన్వయం చేయడంలో హరికృష్ణ సామర్థ్యం సరిపోవడం లేదు
మండలంలో తీవ్రంగా చర్చ నడుస్తున్న గోవర్ధన్ వ్యాఖ్యలు
సూరా సమర్ధవంతుడు – వైజీఆర్ స్పష్టం
- పార్టీ నేతలను సమన్వయం చేయడంలో హరికృష్ణ సామర్థ్యం సరిపోవడం లేదు
- మండలంలో తీవ్రంగా చర్చ నడుస్తున్న గోవర్ధన్ వ్యాఖ్యలు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ.. ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాడనీ..అతని సామర్థ్యం సరిపోదని ఆ పార్టీ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు..బుచ్చి మండలంలోని రేబాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూరా శ్రీనివాసులు రెడ్డి సమసర్ధవంతమైన నాయకుడని తెలిపారు..మండలంలో సూరాకు మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చారు.. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేయగల సమర్థుడనీ అన్నారు..అయితే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన దూరంగా ఉన్నారన్నారు…గోవర్ధన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం మండలంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది..