వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా..

భ‌క్తుల‌కి స్వ‌యంగా అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించిన సీఎం సీఎం మ‌నవ‌డు నారా దేవాన్ష్ పుట్టిన సంద‌ర్భంగా టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం తిరుమ‌ల‌లోని దేవ‌దేవుడిని ద‌ర్శించుకున్న సీఎం చంద్ర‌బాబు, కుటుంబ స‌భ్యులు వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు సీఎం త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Read More

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై ప్ర‌భుత్వ స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి

సూళ్లూరుపేట అఖిల భార‌త విద్యార్థి ఫెడ‌రేష‌న్ డిమాండ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై ప్ర‌భుత్వ స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ BR అంబెడ్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడటం పై విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ వారు డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో AISF నియోజవర్గం కార్యదర్శి సూర్య, SFI…

Read More

అయ్యా మంత్రి గారు.. దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి

న‌గ‌రంలో అధ్వానంగా పారిశుధ్యం – కొళాయిల్లో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ బాలాజీన‌గ‌ర్ స‌చివాల‌యం ఎదుట ధ‌ర్నా అయ్యా మంత్రి గారు…దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి నెల్లూరు నగరంలో దోమలు, పారిశుద్యం, డ్రైనేజీ, కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టింది. న‌గ‌రంలోని సీపీఎం కార్యాల‌యం నుంచి స్థానిక స‌చివాల‌యం వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లి…అనంత‌రం…

Read More

నెల్లూరులో మ‌త్తు ప‌ద్ధారాలు ఉన్నాయా..?

మెడిక‌ల్ షాపుల‌పై విజిలెన్స్, డ్ర‌గ్స్ కంట్రోల్ అధికారుల ఆక‌స్మిక దాడులు అధికారుల దాడుల‌తో కంగుతిన్న దుకాణ‌దారులు నెల్లూరులో మ‌త్తు ప‌ద్ధారాలు ఉన్నాయా…? యువకులకు మత్తు పదార్ధాల అక్రమ అమ్మకాలను అడ్డుకోవాలంటూ ఉన్న‌తాధికారుల‌ ఆదేశాలతో… నెల్లూరు జిల్లాలోని మెడిక‌ల్ షాపుల‌పై…. విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆక‌స్మిక‌ దాడులు చేశారు. న‌గ‌రంలోని ప‌లు మెడిక‌ల్ షాపులలో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. మ‌త్తు ప‌దార్ధాలు అక్ర‌మ అమ్మ‌కాల‌పై షాపుల నిర్వాహ‌కుల్ని ఆరా తీశారు. ఎవ‌రైనా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌త్తు ప‌దార్ధాలు…

Read More

బంగారం వ్యాపారులు పరుగో పరుగు

నెల్లూరు జిల్లా కావలి లొ గోల్డ్ షాపులపై జీఎస్టీ అధికారుల దాడులు. దుకాణాలకు తాళాలు వేసి పలాయనం చిత్తగించిన వ్యాపారులు ఆరు దుకాణాల్లో నిరాటకంగా తనిఖీలు -సమాచారం వెల్లడికి జీఎస్టీ అధికారులు నిరాకరణ బంగారం వ్యాపారులు పరుగో పరుగు..! -నెల్లూరు జిల్లా కావలి లొ గోల్డ్ షాపులపై జీఎస్టీ అధికారుల దాడులు.-దుకాణాలకు తాళాలు వేసి పలాయనం చిత్తగించిన వ్యాపారులు-ఆరు దుకాణాల్లో నిరాటకంగా తనిఖీలు -సమాచారం వెల్లడికి జీఎస్టీ అధికారులు నిరాకరణ నెల్లూరు జిల్లా కావలిలో కేంద్ర జీఎస్టీ…

Read More

బిల్లుక‌లెక్ట‌ర్‌.. భ‌లే మోసం చేశాడు

నాయుడుపేట‌లో మున్సిపాలిటీ నిధులు స్వాహా బిల్లుక‌లెక్ట‌ర్‌.. భ‌లే మోసం చేశాడు-నాయుడుపేట‌లో మున్సిపాలిటీ నిధులు స్వాహా తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నిధులు బిల్ కలెక్టర్ రమేష్ లక్షల రూపాయలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాంప్లెక్స్ దుకాణాల బకాయిలు వసూలు చేసి.. మున్సిపల్ ఖజానాకి చేయ‌కుండా.. ఆ బిల్ క‌లెక్ట‌ర్ త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో దుకాణ‌దారులు కమిషనర్ ఫజుల్లులాకి ఫిర్యాదు చేశారు. న‌కిలీ బిల్లులతో…

Read More

ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న వీపీఆర్‌

23న వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరులో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో ఏర్పాట్లు.. ముమ్మరంగా సాగుతున్న పనులు హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న వీపీఆర్‌..! -23న వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరులో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ దివ్యాంగులకు ఆసరాగా నిలిచేందుకు వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం…

Read More

అంగ‌రంగ వైభ‌వంగా రంగ‌డి తెప్పోత్స‌వం

భారీ ఏర్పాట్లు చేసిన ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి దంప‌తులు ద‌గ్గ‌రుండి బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించిన డీఎస్పీ సింధూప్రియ‌ అంగ‌రంగ వైభ‌వంగా రంగ‌డి తెప్పోత్స‌వం-భారీ ఏర్పాట్లు చేసిన ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి-ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి దంప‌తులు -ద‌గ్గ‌రుండి బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించిన డీఎస్పీ సింధూప్రియ‌ నెల్లూరులో వెల‌సియున్న శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ స్వామి వారి దేవ‌స్థానం బ్రహ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా.. క‌న్నుల పండువుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో…

Read More

సంగంలో స్పెష‌ల్ ఆధార్ క్యాంప్‌

ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి ఎంపీడీవో సంగంలో స్పెష‌ల్ ఆధార్ క్యాంప్‌… నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ క్యాంపును ఎంపీడీఓ షాలెట్ పరిశీలించారు. ఆధార్ పని తీరు గురించి ఆపరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19 నుండి 22 వరకు, 25 నుండి 28 వ తేదీ వరకు క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. మండల ప్రజలు ఆధార్ స్పెషల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.

Read More

వేధింపుల్ని ఆప‌క‌పోతే కార్పొరేష‌న్‌ని ముట్ట‌డిస్తాం

సీపీఎం నాయ‌కులు హెచ్చ‌రిక‌ 54వ డివిజ‌న్‌లో ప్ర‌జ‌ల‌తో క‌లిసి నిర‌స‌న ర్యాలీ స‌చివాల‌యం వ‌ద్ద ధ‌ర్నా వేధింపుల్ని ఆప‌క‌పోతే కార్పొరేష‌న్‌ని ముట్ట‌డిస్తాం నిరుపేద‌ల‌పై ఇంటి, కొళాయి ప‌న్నుల బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌ను నిర‌సిస్తూ…సీపీఎం నాయ‌కులు ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆందోళ‌న‌కు దిగారు. సీపీఎం న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో…. నెల్లూరు సిటీ నియోజకవర్గం 54 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ మూడు జెండాల సెంటర్ నుండి నిరసన ర్యాలీ నిర్వ‌హించి…అనంతరం సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా…

Read More