
వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా..
భక్తులకి స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం సీఎం మనవడు నారా దేవాన్ష్ పుట్టిన సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం తిరుమలలోని దేవదేవుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి…