త‌గ్గిపోతున్న పిచ్చుక‌ల మ‌నుగ‌డ‌

ఎఫ్‌బీవో దొర‌సాన‌మ్మ‌ కోట‌పోలూరులో ఘ‌నంగా పిచ్చుక‌ల దినోత్స‌వం. త‌గ్గిపోతున్న పిచ్చుక‌ల మ‌నుగ‌డ‌… తిరుపతి జిల్లా కోటపోలూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో DFO హారిక ఆదేశాల మేరకు… అటవీ శాఖ అధికారులు పిచ్చుకల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. FBO దొరసానమ్మ మాట్లాడుతూ.. పిచ్చుకల మనుగడ క్రమేపి తగ్గిపోతుందని, వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ చంద్రజిత్ యాదవ్, ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

20 మందికి రూ. 20 ల‌క్ష‌లు

ఎనిమిది నెల‌ల్లో ఒక్క రూర‌ల్‌లో సుమారు రూ. 70 ల‌క్ష‌లు ల‌బ్ధిదారుల‌కి సీఎం స‌హాయ నిధి చెక్కుల‌ను పంపిణీ చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి. 20 మందికి రూ. 20 ల‌క్ష‌లు…. ముఖ్యమంత్రి సహాయనిధి వలన చాలా మంది పేద,నిరుపేద,సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజికవర్గం నుండి రూ. 20 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 20మంది లబ్ధిదారులకు ఆయ‌న…

Read More

ద‌మ్మ‌పేట‌లో రెచ్చిపోతున్న‌ ఇసుక మాఫియా

– ఇత‌ర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద సంఖ్య‌లో ఇసుక త‌ర‌లింపు చీపురుగూడెంలో పట్టుబడ్డ లారీ ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పేర్లు చెబుతున్న దుండగులు. ద‌మ్మ‌పేట‌లో రెచ్చిపోతున్న‌ ఇసుక మాఫియా… భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా ద‌మ్మ‌పేట మండ‌లంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్ర‌తీ రోజు రాత్రి ప‌గ‌లు అన్న తేడా లేకుండా ప‌దుల సంఖ్య‌లో లారీల నుంచి అక్ర‌మంగా ఇసుక త‌ర‌లించేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి తెలంగాణాకు ఇసుక అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మంగా…

Read More

సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి

టీచ‌ర్ నివాసంలో అసుర సంహారం సినిమా షూటింగ్‌లో పాల్గొన్న భ‌ర‌ణి భ‌ర‌ణిని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు. సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి నెల్లూరు జిల్లా సంగంలో ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి సందడి చేశారు. స్థానిక శివాల‌యంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో అసుర సంహారం అనే సినిమా షూటింగ్ లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. తనికెళ్ళ భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రముఖ పుణ్య క్షేత్రం…

Read More

మిల్ల‌ర్స్ ని బ్లాక్‌మెయిల్ చేస్తోన్న సోమిరెడ్డి

రైతుల్ని ద‌ళారులు దోచుకుంటున్నారు గిట్టుబాటు ధ‌ర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు ప్ర‌భుత్వం వెంట‌నే రైతుల‌కి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్‌ మిల్ల‌ర్స్ ని బ్లాక్‌మెయిల్ చేస్తోన్న సోమిరెడ్డి…

Read More

చేనేత‌ల‌కు నెల‌లో 15 రోజులు కూడా ప‌ని దొర‌కడంలేదు..!

చేనేత‌ల‌కు ఉపాధి క‌ల్పించాలి ఉచితంగా ఇస్తామ‌న్న 200 యూనిట్ల విద్యుత్ వెంట‌నే ఇవ్వాలి వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయ‌కులు కందారపు మురళి చేనేత‌ల‌కు నెల‌లో 15 రోజులు కూడా ప‌ని దొర‌కడంలేదు..!!-చేనేత‌ల‌కు ఉపాధి క‌ల్పించాలి-ఉచితంగా ఇస్తామ‌న్న 200 యూనిట్ల విద్యుత్ వెంట‌నే ఇవ్వాలి -వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయ‌కులు కందారపు మురళి తిరుపతి జిల్లా.. వెంకటగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకటి, రెండు, మూడు వార్డులలో బంగారు పేట ప్రజా సమస్యల…

Read More

580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద పట్టుకున్న రెవెన్యూ అధికారులు లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత 580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత -కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవనినుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు.-జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్దపట్టుకున్న రెవెన్యూ అధికారులు-లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత ఎన్ని విమర్శలు వచ్చినా.. కందుకూరు నియోజకవర్గం నుంచి అక్రమ…

Read More

వైసీపీ వడ్లు.. టీడీపీ వడ్లు ఉంటాయా..?

రైతులకు సమస్య ఉంటేనే అసెంబ్లీలో చర్చ జరిగింది మంచి ధర వస్తే మిగతా పార్టీల రైతులు ధాన్యం అమ్ముకోరా టీడీపీ నాయకుల కామెంట్స్ పై వైసీపీ నాయకుల కౌంటర్ వైసీపీ వడ్లు…టీడీపీ వడ్లు ఉంటాయా…? వరి ధాన్యానికి మంచి రేటు వస్తే ఒక్క వైఎస్సార్సీపీ వాళ్లేనా వడ్లు అమ్ముకునేది….మిగతా పార్టీల వాళ్ళ కి వడ్లు లేవా…వాళ్లకి ప్రయోజనం ఉండదా ….అని డమ్మాయపాలెం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం పంచాయితీ పరిధిలోని పోతునాయుడుదిబ్బలో…

Read More