ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికిన ఎంపీ
సీఎంకి స్వాగతం పలికిన వేమిరెడ్డి
- ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికిన ఎంపీ
వివిధ కార్యక్రమాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆహ్వానం పలికారు. ఎంపీ వేమిరెడ్డిని సీఎం చంద్రబాబు ఎంతో ఆప్యాయంగా పలకరించారు.