పనుల్లో నాణ్యత లోపం

కాంట్రాక్ట‌ర్ నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌ పనుల్లో నాణ్యత లోపం… కావలి -సీతారాంపురం 167 జిబి హైవే పనుల్లో నాణ్యత లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రస్తుతం పనులను నిర్వహిస్తున్న హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగులుతుంది. వింజమూరు పరిధిలోని చెరువు కట్ట సమీపంలో వంతెన నిర్మించారు. రోడ్డుకి ఇరువైపులా రిబిట్ల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో మట్టి కోతకు గురై సిమెంట్ పగళ్ళు కనిపించడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవే పనులు పూర్తి కాకముందే ఇలాంటి నాణ్యత లోపం…

Read More

ఆ గుడిలో ఆ..పూజలు ఏంటి

కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవవికాస్ సెంటరు వద్దనున్న వీర బ్రహ్మేంద్రస్వామి గుడిలో ప్రత్యేక పూజలు స్థానికులు అభ్యంతరం… పూజారులను నిలదీత రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్న స్థానికులు. ఆ గుడిలో ఆ..పూజలు ఏంటి..? గుడి అంటే నిత్యం దీపదూప నైవేద్యాలు, నలుగురు భక్తులు వచ్చి స్వామిని దర్శించు కోవడం జరుగుతాయి. కానీ కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవవికాస్ సెంటరు వద్దనున్న వీర బ్రహ్మేంద్రస్వామి గుడి కేవలం ప్రత్యేకమైన…

Read More

నెల్లూరులో సినిమా షూటింగ్

రేవూరులో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి భరణిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు. నెల్లూరులో సినిమా షూటింగ్.. నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలంలోని రేవూరు గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్లో ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి గ్రామానికి చెందిన బోయళ్ల జనార్దన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో షూటింగ్ జరుగుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, అభిమానులు…

Read More

శ్రీ చైతన్య స్కూల్ కు తాళం

స్కూల్ బిల్డింగ్‌కు బ‌కాయిలు చెల్లించ‌ని యాజ‌మాన్యం తాళాలు వేసిన య‌జ‌మాని ప‌త్తా లేని స్కూల్ క‌ర‌స్పాండెంట్‌, ప్రిన్సిప‌ల్‌ ఆందోళన చెందుతున్న విద్యార్థులు, త‌ల్లిదండ్రులు. శ్రీ చైతన్య స్కూల్ కు తాళం..-స్కూల్ బిల్డింగ్‌కు బ‌కాయిలు చెల్లించ‌ని యాజ‌మాన్యం-తాళాలు వేసిన య‌జ‌మాని-ప‌త్తా లేని స్కూల్ క‌ర‌స్పాండెంట్‌, ప్రిన్సిప‌ల్‌ -ఆందోళన చెందుతున్న విద్యార్థులు, త‌ల్లిదండ్రులు నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని రామ‌మందిరం రోడ్డులో ఉన్న శ్రీ చైత‌న్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు తాళం వేశారు. ఆ స్కూల్‌లో మొత్తం…

Read More

రూ.7.50 కోట్ల విలువైన భూములకు సంకెళ్లు

మా భూములు పంచండి మహాప్రభో… అంటూ 8 ఏళ్లుగా దళితుల ప్రదక్షిణలు చలనం లేని రెవెన్యూ, ఎస్సీకార్పొరేషన్ అధికారులు..! విడవలూరు మండలం ఊటుకూరులో భూమి కొనుగోలు పథకం భూముల కథ ఇది. మండి పడుతున్న దళిత సంఘాల నాయకులు ల‌బ్ధిదారుల‌కు చెంద‌కుండా చ‌క్రం తిప్పుతున్న ఓ నాయ‌కుడు. రూ.7.50 కోట్ల విలువైన భూములకు సంకెళ్లు..! -మా భూములు పంచండి మహాప్రభో… అంటూ 8 ఏళ్లుగా దళితుల ప్రదక్షిణలు-చలనం లేని రెవెన్యూ, ఎస్సీకార్పొరేషన్ అధికారులు..!-విడవలూరు మండలం ఊటుకూరులో భూమి…

Read More

ఎక్కువ రేటు సరే.. తక్కువ రేటు కూడా అప్పుడే..!

మద్దత్తు ధర ఏ ప్రభుత్వం లో ఎంత ఉందో తెలుసుకోవాలి బస్తా యూరియా 400 కి ఎవరు కొన్నారో నిరూపించాలి దళారులు అందరూ వైఎస్సార్సీపీ లొనే ఉన్నారు విలేకరుల సమావేశంలో కాకాణి కి టీడీపీ నాయకుల కౌంటర్ ఎక్కువ రేటు సరే…తక్కువ రేటు కూడా అప్పుడే..!! -మద్దత్తు ధర ఏ ప్రభుత్వం లో ఎంత ఉందో తెలుసుకోవాలి.-బస్తా యూరియా 400 కి ఎవరు కొన్నారో నిరూపించాలి.-దళారులు అందరూ వైఎస్సార్సీపీ లొనే ఉన్నారు. -విలేకరుల సమావేశంలో కాకాణి కి…

Read More

ఫ్యాన్సీ స్టోర్‌లో చుక్కల దుప్పి

సూళ్లూరుపేటలో ఘటన ఫాన్సీ స్టోర్ లోకి మరో చుక్కల దుప్పి.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోకి మంగళవారం మరో చుక్కల దుప్పి వచ్చేసింది. స్థానిక షార్ రోడ్డులో ఉన్న కసారెడ్డి పాలెం రోడ్ ప్రక్కనే ఓ ఫ్యాన్స్ స్టోర్ లోకి చుక్కల దుప్పి వచ్చేసింది. ఇది గమనించిన అక్కడివారు చుక్కల దుప్పిని సంరక్షించి అటవీ శాఖా వారికి సమాచారం ఇవ్వడం తో వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది వచ్చి చుక్కల దుప్పిని వ్యాను లో తీసుకువెళ్లి అటవీ ప్రాంతం…

Read More

మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటేపై ప‌ట్టు సాధించాలి

విద్యార్థినుల‌కి సూచించిన‌ సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ సంగం జ‌డ్పీ హైస్కూల్లో స్వీయ ర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటేపై ప‌ట్టు సాధించాలి నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక జెడ్పీ హై స్కూల్,గురుకుల పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ విద్యార్థినులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు.ముందుగా రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆద్వర్యం లో కరాటే మాస్టర్ నరేష్ విద్యార్థినులకు కరాటే,మార్షల్ ఆర్ట్స్ పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థినులు తమకు తాము…

Read More

ఆద‌ర‌ణ-3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

సంగం ఎంపీడీవో షాలెట్ ఆద‌ర‌ణ -3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షాలెట్ మండలంలోని కులవృత్తుదారులకు ఆదరణ 3 పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కులాల వారీగా ఉపకారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కులవృత్తదారులకు ఆధునిక ఉపకరణాలను అందిస్తుందని ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని కులవృత్తదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More