కావలి పట్టణం ట్రంక్ రోడ్డులో పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద ఘటన
యువకులు వస్తున్న బైక్ కి వేరే వ్యక్తి తగిలాడని దాడి
అడ్డు తీసేవారిపైనా దుర్భాషాలు ఆడుతూ దాడికి యత్నం
పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారైన యువకులు
మత్తులో యువకుల వీరంగం
- కావలి పట్టణం ట్రంక్ రోడ్డులో పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద ఘటన
- యువకులు వస్తున్న బైక్ కి వేరే వ్యక్తి తగిలాడని దాడి
- అడ్డు తీసేవారిపైనా దుర్భాషాలు ఆడుతూ దాడికి యత్నం
- పోలేసులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారైన యువకులు
నిన్న ఆర్టీసి బస్టాండ్, ఈ రోజు ట్రంక్ రోడ్డులో పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద మత్తులో యువకులు వీరంగం. అడ్డొచ్చిన వారిపై అసభ్య పదజాలాలతో దుర్భషాలు, దాడికి యత్నించడం జరిగింది. సోమవారం రాత్రి బైక్ వస్తున్న యువకులకు వేరే యువకుడు బైక్ రాచుకుంది. మా బండికే తగులుతావా అంటూ ఆ యువకుడిని చితక బాదారు. అడ్డు తీసేవారిపైనా దుర్భాషాలు ఆడుతూ దాడికి యత్నం చేసారు. అందరూ ముందే చొక్కాలు చించుకుని నానా వీరంగం సృష్టించారు. మళ్ళీ కావలిలో గంజాయి పురిలిప్పుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి యువకులను పట్టుకుని ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడక మానదు. ఆదిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.