ఆగని తెల్లరాయి తరలింపు

దుత్త‌లూరులో లారీని ప‌ట్టుకున్న పోలీసులు ఆగని తెల్లరాయి తరలింపు… తెల్లరాయి అక్రమార్కులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పర్మిషన్ లేకుండా య‌దేచ్చేగా రాష్టాలు దాటిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా… నెల్లూరు జిల్లా దుత్తలూరు సెంటర్ లో అక్రమంగా తరులుతున్న తెల్లరాయి లారీని దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి పట్టుకొని స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ ఆదిలక్ష్మిని వివరణ కోరగా… ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీని పట్టుకొని త‌నిఖీ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం జ‌జ‌రిగింద‌న్నారు. పర్మిట్ కాగితాలను…

Read More

అల్లరిమూక విధ్వంసం వీడియో వైరల్

ఫోన్ చార్జింగ్ వైరు లేదన్నాడని టీ దుకాణదారుడిపై దాడి కావలి ఆర్టీసి బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి ఘటన భీతిల్లిన ప్రయాణికులు, సహచర దుకాణదారులు ఇలాంటి అల్లరిమూకకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్న జనం అల్లరిమూక విధ్వంసం వీడియో వైరల్…! కావలి ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి అల్లరి మూక మత్తులో రెచ్చిపోయారు. బస్టాండ్ లో టీ దుకాణం నడుపుతున్న దీన్ దయాళ్ అనే వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ విశక్షణ రహితంగా దాడి…

Read More

అనాధ‌లకు అండ‌గా నేస్తం

చిన్న‌య్య అనే వృద్ధుడుకి నేస్తం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మెరుగైన వైద్య సేవ‌లు అనాధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తామంటున్న నేస్తం వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం అనాధ‌లుగా అండ‌గా నేస్తం… గ‌త వారం రోజుల క్రితం నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని ఓ నివాసంలో ఓ వృద్ధుడు ఒంట‌రిగా దుర్భ‌ర జీవిస్తూ ఉండ‌డాన్ని నేస్తం ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం ప్ర‌వీణ్ గుర్తించి మెరుగైన వైద్య సేవ‌లు అందించి విశాలాక్షి వృద్ధుల ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇదే నేప‌థ్యంలో నెల్లూరు రామ‌లింగాపురం ఫ్లైవోవ‌ర్…

Read More

రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర

దగదర్తి మండలం డి ఆర్ పంట కాలవ లో స్ట్రక్చర్స్ నిర్మాణంపై మాలేపాటి అభ్యంతరం పంటల సాగుకు సిద్ధమవుతూ కాలువలో నీళ్లు వచ్చే సమయంలో పనులు చేయటం ఏమిటని మాలేపాటి ప్రశ్న రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర…! దగదర్తి మండలం డి.ఆర్ పంట కాలువ స్ట్రక్చర్స్ తొలగింపు పై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. సోమవారం కాలువను సందర్శించిన ఆయన పాత స్ట్రక్చర్స్ ను ధ్వంసం చేసి పారుతున్న…

Read More

సైబ‌ర్ నేరాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌ ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీక‌రించిన ఎస్పీ సైబ‌ర్ నేరాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి… నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో…. సోమ‌వారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ కృష్ణ‌కాంత్ నిర్వ‌హించారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి ప‌లువురు బాధితులు గ్రీవెన్స్ కి విచ్చేశారు. వారి వ‌ద్ద నుంచి ఎస్పీ విన‌తులు స్వీక‌రించి…వారితో స్వ‌యంగా మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. వేదిక‌కు వ‌చ్చే ప్ర‌తీ అర్జీని విచారణ జరిపి…

Read More

చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం

శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించిన యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి కల్పించాలి స్వర్ణాంద్ర @ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వున్న విజన్ కి నిదర్శనమన్న కావలి ఎమ్మెల్యే చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం..! -శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం-ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి-మన…

Read More

కావలి ఆర్డీవో పై రైతులు ఫైర్

బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిక కావలి ఆర్డీవో, ఎమ్మెల్యేకు తెలియకుండా డిక్లేరేషన్ ప్రకటన ఎలా వస్తుంది…? రామాయపట్నం పోర్టు అనుసంద పరిశ్రమల భూసేకరణపై ఆనెమడుగు గ్రామస్థుల ఆందోళన. మద్దతు పలికిన వ్యవసాయ కార్మిక సంఘం కావలి ఆర్డీవో పై రైతులు ఫైర్ ! -బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిక-కావలి ఆర్డీవో, ఎమ్మెల్యేకు తెలియకుండా డిక్లేరేషన్ ప్రకటన ఎలా వస్తుంది…?-రామాయపట్నం పోర్టు అనుసంద పరిశ్రమల భూసేకరణపై ఆనెమడుగు గ్రామస్థుల ఆందోళన. -మద్దతు పలికిన…

Read More

క‌లెక్ట‌ర్ సార్‌….స్పందించండి

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద వ‌స‌తులు నిల్‌… ఎండ‌ల‌కి అల్లాడిపోతున్న త‌ల్లిదండ్రులు సెంట‌ర్ల వ‌ద్ద నిలువ నీడ‌లేదు.. తాగేందుకు నీళ్లు కూడా లేవు అధికారులు, సిబ్బంది తీరుపై త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం క‌లెక్ట‌ర్ సార్‌….స్పందించండి – అధికారులు, సిబ్బంది తీరుపై త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 174 ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 34,434 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద‌కు…

Read More

కోవూరులో ప్ర‌శాంతంగా ప‌ది ప‌రీక్ష‌లు

ఎగ్జామ్ సెంట‌ర్ వ‌ద్ద విద్యార్థుల సంద‌డి కోవూరులో ప్ర‌శాంతంగా ప‌ది ప‌రీక్ష‌లు… నెల్లూరు జిల్లా కోవూరు మండ‌లంలో ప‌ది ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప‌రీక్షా స‌మ‌యానికి గంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంట‌ర్స్ కి చేరుకొన్నారు. దీంతో ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం క‌నిపించింది. కోవూరులోని ప‌రీక్షా కేంద్రాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 749 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు వంద మంది విద్యార్థులతో క‌లిపి మొత్తం 849 మంది విద్యార్థులు ప‌ది ప‌రీక్ష‌లు రాయ‌నున్న‌ట్లు అధికారులు…

Read More

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

కావలి, కందుకూరు, కొండాపురంలో పది పరీక్షలకు కట్టుదిట్ట ఏర్పాట్లు దగ్గరుండి కేంద్రాల వద్ద విద్యార్థులను వదిలిపెట్టిన తల్లిదండ్రులు ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం విద్యార్థుల జీవితంలో ఎదుర్కొనే తొలిమెట్టు పరీక్ష పదోతరగతి పరీక్షలు. తొలిసారి కావడంతో విద్యార్థులకు కాస్త బెరుకు ఉండడం సహజం. దీంతో ఇటు ఉపాద్యాయులు, అటు తల్లిదండ్రులు వారికి ధైర్యంగా ఉంటుందని పరీక్షా కేంద్రాల వద్దకు దగ్గరుండి వదిలిపెట్టి వెళ్లారు. కావలి, కందుకూరు, కొండాపురం మండలాల్లో సోమవారం పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి….

Read More