ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదే

ప్ర‌భుత్వం, అధికారుల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన ప‌ర్వ‌త‌రెడ్డి వ‌రికుంట‌పాడు క‌మ‌నియంపాడులో అగ్రిగోల్డ్ భూముల‌ను ప‌రిశీలించిన వైసీపీ నేత‌లు ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదే… గ్రామంలో అంద‌రూ చూస్తుండ‌గానే ప‌ట్ట‌ప‌గ‌లే సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములలో అక్రమంగా యూకలిప్టస్ చెట్లను టీడీపీ నాయ‌కులు నరికి సొమ్ము చేసుకోవ‌డం దారుణ‌మ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ఇదే విధంగా అరాచ‌క పాల‌న సాగితే ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వ‌రికుంట‌పాడు మండ‌లంలోని…

Read More

ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం

మాజీ మంత్రి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌రికుంట‌పాడులో జామాయిల్ భూముల‌ను ప‌రిశీలించిన కాకాణి ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం…. అక్ర‌మంగా దోచేసిన ప్ర‌తీ పైసాని క‌క్కిస్తామ‌ని… మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడు మండ‌లం అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ అక్ర‌మ త‌ర‌లింపును ఆయ‌న ఎమ్మెల్సీ చంద్ర‌శేఖరెడ్డి, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొంతమంది స్వార్ధ పరులు, ప్రభుత్వ ధనాన్ని…

Read More

లక్షలు గుంజుకుంటున్నారు

ఆరోప‌ణ‌లున్న వారిద్ద‌రిపై ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌లేదు? మీడియా మీట్‌లో కోరిన డీఏఏబీ మాజీ ఛైర్మ‌న్ దొడ్డంరెడ్డి నిరంజ‌న్‌బాబురెడ్డి, వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్ అత్తిప‌ల్లి అనూప్‌రెడ్డి లక్షలు గుంజుకుంటున్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని వైసీపీ కార్యాలయంలో వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మీడియా స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డీఏఏబీ మాజీ ఛైర్మ‌న్ దొడ్డంరెడ్డి నిరంజ‌న్‌బాబురెడ్డి, వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్ అత్తిప‌ల్లి అనూప్‌రెడ్డి మాట్లాడారు. ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఈవోపీఆర్‌డీ, పంచాయతీ సెక్రెటరీ కలిసి కింది స్థాయి అధికారులను ఇబ్బందులు…

Read More

త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

ఆర్టీసీ రీజ‌న‌ల్ చైర్మ‌న్ సురేష్ రెడ్డి ఆర్టీసీ బ‌స్టాండులో రెండు నూత‌న బ‌స్సుల‌ను ప్రారంభించిన చైర్మ‌న్‌ త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు… నెల్లూరు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండులో రెండు నూతన బస్సుల ప్రారంభోత్సవం చేపట్టారు. కార్య‌క్ర‌మానికి ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సురేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు టు పొదిలి ఎక్స్ ప్రెస్, కొత్తూరు టు రాజుపాలెం టౌన్ సర్వీసును ఆయ‌న ఆర్టీసీ అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం మరికొన్ని టౌన్ సర్వీసులను ఏర్పాటు…

Read More

రూర‌ల్‌ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతాం

టిడిపి నాయకులు కోటంరెడ్డి వైఎస్ఆర్ న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన ర‌హ‌దారిని ప్రారంభించిన కోటంరెడ్డి రూర‌ల్‌ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతాం శివారు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వైయస్సార్ నగర్ లో నూతనంగా నిర్మించిన ప్రధాన బీటీ రహదారి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా కోటంరెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయ‌న‌కి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More

ప్ర‌శాంతంగా ముగిసిన ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

కోవూరులో ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద నెల‌కొన్న సంద‌డే సంద‌డి ప్ర‌శాంతంగా ముగిసిన ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్ర‌శాంతంగా ముగిశాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి పరీక్షలు ముగింపు సందర్భంగా ఆనందంతో బయటకు వచ్చారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమైనయి శ‌నివారంతో పరీక్షలు ప్ర‌శాంతంగా ముగియ‌డంతో అటు అధ్యాప‌కులు, ఇటు విద్యార్థులు ఉల్లాసంగా క‌నిపించారు. ప‌రీక్ష‌ల ముగింపు సందర్భంగా కోవూరు పట్టణంలోని టీఎంసీ…

Read More

మ‌మ్మ‌ల్ని బొబ్బ‌ల మోసం చేశాడు

ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని పెద్ద మొత్తంలో న‌గ‌దు తీసుకున్నాడు త‌మ‌కు న్యాయం చేయాలి మీడియా స‌మావేశంలో పలువురు బాధితులు ఆవేదన మ‌మ్మ‌ల్ని బొబ్బ‌ల మోసం చేశాడు… నెల్లూరు రూరల్ 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమకు పర్మినెంట్ షిఫ్ట్ లైన్ మెన్ పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ సరస్వతి నగర్ సబ్ స్టేషన్ వద్ద వారు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…

Read More

20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు

దుకాణ‌దారుల‌కి ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చ‌రిక‌ వెంక‌ట‌గిరిలో స్వ‌ర్ణ ఆంధ్ర స్వ‌చ్ఛ ఆంధ్ర‌ – సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై అవ‌గాహ‌న ర్యాలీ 20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు…వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో… స్వ‌ర్ణ ఆంధ్ర – స్వ‌చ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేతోపాటు… మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నక్క భానుప్రియ, మండల ఎంపీపీ తనుజ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు…

Read More

యువ‌తులే టార్గెట్‌సోష‌ల్ మీడియాలో ట్రాప్‌

ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువ‌తుల పేరుతో ప‌రిచయం ఉద్యోగాలిప్పిస్తానంటూ వ‌ల‌ త‌ర్వాత వారి ఫోటోలతో, వీడియోల‌తో బూతు చిత్రాల‌తో జ‌త‌చేసి బెదిరింపులు డ‌బ్బు ఇవ్వాల‌ని.. లేదా.. క‌మిట్‌మెంట్ ఇవ్వాల‌ని బ్లాక్‌మెయిల్‌ నెల్లూరుకు చెందిన యువ‌తిని ఇదే త‌ర‌హాలో బ్లాక్‌మెయిల్ చేసిన క‌ర్నూల్‌కు చెందిన జ‌గ‌న్ అనే యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యువ‌తి.. కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేస్తున్న చిన్న‌బ‌జారు పోలీసులు ఎన్‌-3కి వివ‌రాలు వెళ్ల‌డించిన సీఐ కోటేశ్వ‌ర‌రావు

Read More