అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం

కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం… నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా…

Read More

కోలాహలంగా కొండ బిట్రగుంట తిరునాళ్లు

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు రంగుల రాట్నాలు, జైంట్ వీల్, కొలంబస్ వంటివాటితో ఉర్రూతులూగిన యువత, చిన్నారులు కోలాహలంగా కొండ బిట్రగుంట తిరునాళ్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల తిరునాళ్లు గురువారం రాత్రి కోలాహాలాన్ని తలపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో ఈ తిరుణాళ్ల‌కు భారీగా చేరుకున్నారు….

Read More

జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం

రూ.4 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీజీహెచ్‌లో క్రిటిక‌ల్ కేర్ యూనిట్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం…. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో 24 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను జులై 30వ‌తేదీ క‌ల్లా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తామ‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు….

Read More

కొడ‌వ‌లూరులో ఘ‌నంగా హోలీ సంబ‌రాలు

రంగులు చ‌ల్లుకుంటూ సంతోషంగా గ‌డిపిన చిన్నారులు కొడ‌వ‌లూరులో ఘ‌నంగా హోలీ సంబ‌రాలు నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం నార్త్ రాజుపాళెంలో హోలీ పండుగ‌ను చిన్నారులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు, యువ‌త రంగు నీళ్లు చ‌ల్లుకుంటూ…రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. హాపీ హోలీ అంటూ ప్ర‌జ‌ల‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Read More

వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

ధాన్యం కొనుగోళ్ల విష‌యాల‌ను రైతుల‌తో నేరుగా మాట్లాడిన వేమిరెడ్డి జ‌ల‌దంకి, బోగోలు మండ‌లాల్లోని ధాన్యం కేంద్రాల‌ను సంద‌ర్శించిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌… నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం జ‌ల‌దంకి మండ‌లంలోని చిన్నకాక్ర గ్రామం, బోగోలు మండ‌లంలోని నాగుల‌వ‌రం గ్రామాల్లో ఉన్న…

Read More

మృతి చెంది 24 గంట‌లైనా

ప‌ట్టించుకోని శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ ర‌వివంద‌నంపై మొగ‌రాల ఆగ్ర‌హం ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో పారిశుధ్యం అధ్వానంపై సూప‌ర్‌వైజ‌ర్‌కి క్లాస్ పీకిన HDS మెంబెర్ N3 ఎఫెక్ట్ మృతి చెంది 24 గంట‌లైనా…. ఎన్ 3 న్యూస్ ప్ర‌చురించిన…నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం అంటూ బ్రేకింగ్ ప్లేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. డెడ్ బాడీ కంపోజ్ అయి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు, పేషెంట్ల త‌ర‌పున బంధువులు ఆసుప‌త్రి నిర్వాహ‌కుల‌పై మండిప‌డ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న HDS మెంబెర్…

Read More

వెజిటబుల్ విలేజ్

ఎకరం ఉన్నా రకరకాల కూరగాయల సాగు కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగులో మేటి కూరగాయల కర్మాగారం డేవిస్ పేట పై N3 ప్రత్యేక కథనం వెజిటబుల్ విలేజ్.ఎకరం ఉన్నా రకరకాల కూరగాయల సాగు.కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగులో మేటికూరగాయల కర్మాగారం డేవిస్ పేట పై N3 ప్రత్యేక కథనం. Part 1మనం నిత్యం వంటకు వినియోగించే కూరగాయలు నెల్లూరు మార్కెట్ కి పలు ప్రాంతాల నుంచి వస్తుంటాయి. పక్క రాష్ట్రాల నుంచి… పక్క జిల్లాలో నుంచి నిత్యం…

Read More

ఆత్మ స్థైర్యానికి నిలువుటద్దం కమల

జీవితపోరాటంలో ఒంటరిగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత నాటి అనాధ నేడు ఎందరో మహిళలకు స్ఫూర్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గుర్తింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కమలకు ఉత్తమ మహిళా అవార్డు ఆత్మ స్థైర్యానికి నిలువుటద్దం కమల…! జీవిత పోరాటంలో ఎగిసిన కెరటం ఆమె… ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా..ఎదురొడ్డి పోరాడింది. ఎవరూ లేని అనాధగా మిగిలినా సమాజమే ఆత్మ బందువునిగా చేసుకుంది. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. నేడు…

Read More

త‌ల్లిదండ్రుల చెంతకు మూడేళ్ల బాలుడు

N3, యువ‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన త‌ల్లిదండ్రులు బుడ్డోడు సేఫ్‌… నెల్లూరు నగరంలోని మనమసిద్ది నగర్ వద్ద నున్న సాయి భాస్కర్ స్కూల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మూడేళ్ల బాలుడు ఏడుస్తూ తరసపడ్డ ఘ‌ట‌న‌పై ఎన్‌3 న్యూస్‌లో అమ్మ కోసం ఆర్తనాదాలు అన్న క‌థ‌నం ప్ర‌సార‌మైన విష‌యం తెలిసిందే. స్థానిక యువ‌కులు మూడేళ్ల బాలుడుని చిన్న‌బ‌జారు పోలీసుస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ విష‌యం తెలుసుకున్న బుడ్డోడి త‌ల్లిదండ్రులు స్టేష‌న్‌కు వ‌ద్ద‌కు చేరుకొన్నారు. పోలీసులు విచారించి…ఆ బాలుడుని త‌ల్లిదండ్రులకు అప్ప‌గించారు. దీంతో…

Read More