వేమా మల్లికార్జున దంపతులు రూ.3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలు సమరణ
సంగమేశ్వరాలయానికి ఉత్సవ విగ్రహాలు అందచేత
- వేమా మల్లికార్జున దంపతులు 3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలు సమరణ
నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన వేమా మల్లికార్జున దంపతులు 3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలను సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను గ్రామం లో వైభవంగా ఊరేగించారు.భక్తులు ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.