
గిరిజనులపై దాడి సరికాదు
గిరిజనులు, పోలీసులు, అటవీ శాఖాధికారుల మధ్య వాగ్వాదం డక్కిలిలో గ్రామంలో నిరసన ర్యాలీ గిరిజనులపై దాడి సరికాదు… డక్కిలి మండలం మోపూరు గ్రామంలో గిరిజనులపై ఫారెస్ట్, పోలీసు నిర్భంద కాండను తీవ్రంగా ఖండిస్తూ… యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేపడుతున్న గిరిజన సంఘాల నాయకుల్ని, గిరిజనుల్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంకటగిరి సీఐ…