గిరిజ‌నుల‌పై దాడి స‌రికాదు

గిరిజ‌నులు, పోలీసులు, అట‌వీ శాఖాధికారుల మ‌ధ్య వాగ్వాదం డ‌క్కిలిలో గ్రామంలో నిర‌స‌న ర్యాలీ గిరిజ‌నుల‌పై దాడి స‌రికాదు… డ‌క్కిలి మండ‌లం మోపూరు గ్రామంలో గిరిజ‌నుల‌పై ఫారెస్ట్, పోలీసు నిర్భంద కాండ‌ను తీవ్రంగా ఖండిస్తూ… యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. ర్యాలీ చేప‌డుతున్న గిరిజ‌న సంఘాల నాయ‌కుల్ని, గిరిజ‌నుల్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విష‌యం తెలుసుకున్న వెంక‌ట‌గిరి సీఐ…

Read More

ప‌ట్ట‌ప‌గ‌లే రెచ్చిపోతున్న దొంగ‌లు

కుప్పంలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న గుర్తు తెలియ‌ని దుండుగులు ప‌ట్ట‌ప‌గ‌లే రెచ్చిపోతున్న దొంగ‌లు… చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో డబ్బు, బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు దోచుకెళ్ళినట్లు బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ వెనుక వీధిలో త్యాగరాజు, భారతీ నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు‌ తలుపులు పగలగొట్టి బెడ్ రూంలోని బీరువా, ట్రంక్ పెట్టిలో‌ దాచుకున్న 120‌ గ్రాముల‌ బంగారం, 70 గ్రాముల…

Read More

నెల్లూరులో కొన‌సాగుతున్న డ్రోన్ నిఘా

అసాంఘిక కార్య‌క్ర‌మాల‌పై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి ఆఫీస్‌2లో ఫోటోలు నెల్లూరులో కొన‌సాగుతున్న డ్రోన్ నిఘా… అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని శ్రీకారం చుట్టారు. నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా నేత్రంతో పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో నవాబ్ పేట CI సమక్షంలో…. పోలీసు స్టేషన్ పరిధిలోని నవాబ్ పేట సెంటర్, కుసుమ హరిజనవాడ, FCI కాలనీ, సెట్టిగుంట రోడ్, యనమల పాలెం, మైపాడు రోడు,…

Read More

ప్ర‌తీ ఒక్క‌రూ మెడిటేష‌న్ చేయాలి

సంగంలో ఫిజియోథ‌ర‌ఫీపై అవ‌గాహ‌న ప్ర‌తీ ఒక్క‌రూ మెడిటేష‌న్ చేయాలి… నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందికి ఫిజియోథెరపీ పై డాక్టర్లు రమేష్, సంతోష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవన విధానంలో జరుగుతున్న పలు రకాల మార్పులపై వారికి అవగాహన కల్పించారు.పెయిన్ కిల్లర్లు వాడటం వలన కలిగే నష్టాల గురించి ..మొబైల్ రేడియేషన్ తో వచ్చే అనర్ధాల గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ…

Read More

రూ.5.80 కోట్ల‌తో లీజుదారు ప‌రార్‌

సాయిబాబా రైస్ మిల్ ఎదుట రైతులు ఆందోళ‌న‌ త‌మ‌కు న్యాయం చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అంటూ ఆవేద‌న రూ. 5.80 కోట్ల‌తో లీజుదారు ప‌రార్‌… నెల్లూరు న‌గ‌రం న‌వాబుపేట‌లోని సాయిబాబా రైస్‌మిల్ ఎదుట రైతులు ఆందోళ‌న‌కు దిగారు. త‌మకు న్యాయం చేయాల‌ని…లీజుదారు శేఖ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ… సాయిబాబా రైస్‌మిల్‌ని శేఖ‌ర్ అనే వ్య‌క్తి లీజుకి తీసుకొని న‌డిపిస్తున్నాడ‌న్నారు. త‌మ వ‌ద్ద ధాన్యం…

Read More

భ‌గ్గుమ‌న్న భూ త‌గాదాలు

వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబంపై శ్రీ‌నివాసులు క‌త్తితో దాడి ఇందుకూరుపేట‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న భ‌గ్గుమ‌న్న భూ త‌గాదాలు… భూ త‌గాదాల నేప‌థ్యంలో ఓ కుటుంబంపై ఇద్ద‌రు వ్య‌క్తులు క‌త్తితో దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లం చంటివారి కండ్రిగ గ్రామంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చంటివారి కండ్రిగ గ్రామంలో నెట్రంపాక శ్రీ‌నివాసులు, నెట్రంపాక వెంక‌టేశ్వ‌ర్లు నివాసం ఉంటున్నారు. పొలం విష‌యంలో గ‌త కొద్ది రోజులుగా ఇరువురి మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ…

Read More

మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు

ఇది వాట‌ర్ ప్లాంటా…? పురుగుల మందు స్ప్రే దుకాణ‌మా…? ఇదెక్క‌డో N3లో చూడాల్సిందే మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాయిబాబా ఆలయం ప‌క్కన ఓ మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ఉంది. అదే ప్లాంట్‌లో వాట‌ర్ క్యానుల‌తోపాటు… పంట పొలాల్లో పిచికారి చేసే పురుగులు డ‌బ్బాలు, స్ప్రేలు త‌దిత‌ర సామాగ్రి ఉన్నాయి. స్థానికులు తాగేందుకు వాట‌ర్ క్యాన్ తీసుకెళ్ల‌గా…ఆ నీళ్లంతా పురుగుల మందు వాస‌న రావ‌డాన్ని గుర్తించారు. దీంతో వారు…

Read More

విద్యుత్ స్తంభానికి మంటలు

కావలి పట్టణం ఇందిరానగర్ లో విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్లు దగ్ధం విద్యుత్ నిలుపుదల చేసి హుటాహుటీన అక్కడకు చేరుకున్న విద్యుత్ ఏఈ, సిబ్బంది విద్యుత్ స్తంభానికి మంటలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఇందిరానగర్ లో మంగళవారం విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగడం ఆ ప్రాంతంలో అలజడి రేగింది. అటుగా వెళుతున్న విశ్రాంత విద్యుత్ ఉద్యోగి వెంటనే స్పందించి టౌన్ ఏఈ వసంతరావుకు సమాచారం అందించారు. విద్యుత్ నిలుపుదల చేసి ఏఈ వసంతరావు సిబ్బందితో…

Read More

ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం

నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వక్తృత్వపు పోటీలు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం… సమాజంలోని మహిళలో ఆత్మస్థైర్యాన్ని, మహిళల శక్తిని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన ధ్యేయమ‌ని… నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వారోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని..జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ ఆదేశాల మేర‌కు… డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌,…

Read More

ఆగిన వ‌ర‌ద‌

జ‌లాశ‌యంలో 57 టీఎంసీల నీరు నిల్వ‌ ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు సోమశిల జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు… నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరదనీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం…

Read More