వచ్చామా… వెళ్ళామా.. పై స్పందించిన డి.డి. మల్లారెడ్డి

కావలి మండలం సర్యాయ పాలెం పశువైద్యశాలలో సమయాపాలన పాటించేలా చర్యలు వైద్యశాల వద్దనే వైద్యం అందించాలని ఆదేశం చనిపోతున్న గొర్రెలు, మేకల శాంపిల్స్ పరిశీలించి తదుపరి చర్యలు N3 న్యూస్ తో పశుసంవర్థక శాఖ ఉప సంచాలకులు మల్లారెడ్డి

Read More

ద‌ళారుల్ని న‌మ్మి మోస‌పోవ‌ద్దు

అధికారులే రైతుల వ‌ద్ద‌కు వ‌చ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు రాష్ట్ర రైతు విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రావూరి రాధాకృష్ణ ద‌ళారుల్ని న‌మ్మి మోస‌పోవ‌ద్దు… రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని… రైతుల దగ్గరకే వచ్చి అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తారని రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించి రైతులు వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు…

Read More

వ‌న్య‌ప్రాణుల బాధ్య‌త అట‌వీ శాఖ‌దే కాదు

రేంజ‌ర్ ర‌వీంద్ర‌బాబు రాపూరులో వ‌న్య‌ప్రాణుల దినోత్స‌వం వ‌న్య‌ప్రాణుల బాధ్య‌త అట‌వీ శాఖ‌దే కాదు… ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని రేంజర్ రవీంద్రబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి జాతీయ వన్యప్రాణుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్దెల మ‌డుగు అట‌వీ శాఖ కార్యాల‌యం నుంచి ఆర్టీసీ బ‌స్టాండ్ వ‌ర‌కు ప్ర‌చార చిత్రాలు…జాన‌ప‌ద పాట‌ల‌తో ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం రేంజ‌ర్ ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ… వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించకూడదని, వన్యప్రాణుల…

Read More

ముత్తుకూరు లో బాక్సింగ్ సెమినార్

సింహపురి కేనే స్పోట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ పాల్గొన్న ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక సీనియర్ మాస్టర్లు ముత్తుకూరు లో బాక్సింగ్ సెమినార్… నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సింహపురి కేనే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాక్సింగ్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ ని టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సింహపురి కేనే స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రేంషి ధనూష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్ లో తమిళనాడు,…

Read More

క‌లెక్ట‌ర్ గారు న్యాయం చేయండి

క‌లెక్ట‌ర్ గారు న్యాయం చేయండి… నాణ్యతలేని రొయ్యల సీడ్ కారణంగా రైతులు నరకం చూస్తున్నారని…జీఎస్‌టీ హేచ‌రీపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని త‌మ‌కు న్యాయం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆనంద్‌ను నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌ల ఆక్వా రైతులు కోరారు. ఈ సంద‌ర్భంగా వారు నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం జ‌రిగిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో అధికారికి విన‌త ప‌త్రం అంద‌చేశారు. అనంత‌రం రైతు దువ్వూరు విజయసేనా రెడ్డి ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. జీఎస్టీ హేచ‌రీ విక్ర‌యించే నాణ్యత లేని…

Read More

నా భ‌ర్త‌ని కొట్టి…విద్యుత్ షాక్ ఇచ్చారు

నా భ‌ర్త‌ని కొట్టి…విద్యుత్ షాక్ ఇచ్చారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో దాసరి అప్పారావు అనే వ్యక్తి నారావారి గూడెం కి చెందిన కలపాల నాగరాజు తన కోడిపుంజును దొంగలించాడు అని స్థానిక స్టేషన్లో గత నెల 20న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేర‌కు అదనపు ఎస్సై రామ్మూర్తి నాగ‌రాజుని స్టేష‌న్‌కి పిలిపించి 12 రోజుల నుంచి న‌ర‌కం చూపించాడ‌ని బాధితుడి భార్య ఆరోపించింది. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం…

Read More

రోడ్డెక్కిన కార్మికులు

చిత్తూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యం ఎదుట సీఐటీయూ ధ‌ర్నా రోడ్డెక్కిన కార్మికులు… చిత్తూరు జిల్లా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యం ఎదుట సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో మున్సిప‌ల్ కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. మున్సిప‌ల్ కార్మికుల ఐక్య‌తా వ‌ర్ధిల్లాలి…త‌మ న్యాయ‌మైన డిమాండ్లు ప‌రిష్క‌రించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఐటీయూ నాయ‌కులు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని పనిచేస్తున్న కార్మికులను కమిషనర్ పరిధిలోనే ఉంచుకొని వారిని పెర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులకు నేరుగా…

Read More

మండ‌లాధ్య‌క్షురాలిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు

సీఐటీయూ యూనియ‌న్ స‌భ్య‌త్వం తొల‌గింపు మీడియా స‌మావేశంలో వింజ‌మూరు సీఐటీయూ మండ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ రెడ్డి మండ‌లాధ్య‌క్షురాలిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు సీఐటీయూ యూనియన్ లో సభ్యురాలు, ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలుగా పనిచేస్తున్న పల్లపు అరుణ అనే ఆమెపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నామ‌ని సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ఆమె యూనియ‌న్ల‌లో స‌భ్య‌త్వం నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరు జిల్లా వింజ‌మూరులోని ఆర్అండ్‌బీ గెస్ట్…

Read More

ఈ వ్ర‌తంలో పాల్గొంటే వివాహం ఖాయం

శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ఈనెల 9న శ్రీ కాత్యాయ‌ని మాత వ్ర‌తం మీడియా స‌మావేశంలో ప్ర‌ధాన అర్చ‌కులు శివ‌య్య‌ స్వామి, ఆల‌య గౌర‌వాధ్య‌క్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఈ వ్ర‌తంలో పాల్గొంటే వివాహం ఖాయం… నెల్లూరు న‌గ‌రం స్టోన్ హౌస్‌పేట‌లో వెల‌సి ఉన్న‌…శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ఈనెల 9వ‌తేదీన శ్రీ కాత్యాయ‌ని మాత వ్ర‌తం వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నామ‌ని… ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ల‌లితా శివ‌య్య స్వామి, ఆల‌య గౌర‌వాధ్య‌క్షులు కొండా ప్ర‌వీణ్ శంక‌ర్ లు తెలిపారు. ఈ…

Read More

వేదిక‌కు అధికారులు డుమ్మా

వింజ‌మూరులో నామ‌మాత్రంగానే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌నం వేదిక‌కు అధికారులు డుమ్మా… ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ను తీసుకువ‌చ్చింది. అయితే ఈ వేదిక‌కు అర్జీదారులు త‌ర‌లివ‌స్తున్నా….ఉండాల్సిన అధికారులు డుమ్మా కొడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజ‌మూరులోని త‌హ‌సీల్దార్‌, మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ కార్యాల‌యాల్లో….అధికారులు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ను నిర్వ‌హించారు. ఈ వేదిక‌కు సుమారు 12 శాఖ‌ల అధికారులు హాజ‌రు కావాల్సి ఉండ‌గా…కేవ‌లం…

Read More