త‌మ్ముళ్లు.. మర్యాదగా తొలగించండి

బుచ్చిలో వైసీపీ పోల్ మీద టీడీపీ జెండా బుచ్చిలో అరాచకాలు పని చేయవు టీడీపీ తీరుపై మండిపడ్డ వైసీపీ పట్టణ కన్వీనర్‌ షాహుల్ టీడీపీ కన్వీనర్‌కు వైసీపీ కన్వీనర్‌ ఫొన్ తమ్మళ్లు..మర్యాదగ తొలగించండి మా పార్టీ పోళ్లకు టీడీపీ జెండాలు కట్టడం సబబు కాదనీ బుచ్చి వైసీపీ పట్టణాధ్యక్షుడు షాహుల్ మండిపడ్డారు..బుచ్చి నగర పంచాయతిలో వైయస్సార్ విగ్రహ ఆవిష్కరణ పోల్ మీద..టీడీపీ జెండా దర్శనమిచ్చింది..దీంతో ఆగ్రహించిన షాహుల్ టీడీపీ నేతలు మర్యాదగా జెండాను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు…

Read More

కావలిలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ

పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ కావలిలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆదివారం రాత్రి క్రైస్తవ సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కావలి ఐకాన్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ వరకు తిరిగి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. రాజమండ్రి వెళుతూ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో మానవహారం చేపట్టారు. ఆయన మృతిపట్ల న్యాయ…

Read More

కాకాణి అరెస్టు త‌ప్ప‌దా..?

రోజు రోజుకూ ఉత్కంఠ‌ -నేడు నోటీసులు జారీ చేసిన పోలీసులు రేపు రూర‌ల్ డీఎస్పీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులో పేర్కొన్న పోలీసులు వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న‌ కాకాణి అరెస్టు త‌ప్ప‌దా..?-రోజు రోజుకూ ఉత్కంఠ‌-నేడు నోటీసులు జారీ చేసిన పోలీసులు-రేపు రూర‌ల్ డీఎస్పీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులో పేర్కొన్న పోలీసులు-వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న‌ మాజీ మంత్రి, జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ కూడా గత వారం రోజులుగా…

Read More

రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం

కావలి పట్టణంలో రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం చేసిన ముస్లిం సోదరులు రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధంకావలి పట్టణంలో రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం చేసిన ముస్లిం సోదరులు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సోమవారం రంజాన్ పండుగ నిర్వహించేందుకు ముస్లిం సోదరులు సర్వం సిద్ధం చేశారు. పట్టణంలో రైల్వే రోడ్డు, ఉత్తరంపేట, ఇస్లాంపేట, కసాయి వీధి, వైకుంఠపురం, ఇందిరానగర్ లోని మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ ప్రార్థనలు జరిగే సమయాలను ముస్లిం పెద్దలు…

Read More

రేపే రంజాన్.. నగరంలో సంబరాలు

పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ముస్లిం సోదరులు రేపే రంజాన్ ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో… సోమవారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన వీధులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారిపోయాయి.

Read More

15 మందికి రూ. 17.82 ల‌క్ష‌లు పంపిణీ

ల‌బ్ధిదారుల‌కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని పంపిణీ చేసిన మంత్రి నారాయ‌ణ 15 మందికి రూ. 17.82 ల‌క్ష‌లు పంపిణీ కూట‌మి ప్ర‌భుత్వం పేద‌ల ప్ర‌భుత్వం అని…నిరుపేద‌ల‌కు ఎల్ల‌ప్పుడూ త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని… రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు మెడికల్ కాలేజ్ క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో మంత్రి నారాయ‌ణ పాల్గొని… ఈరోజు 15 మంది ల‌బ్ధిదారుల‌కి రూ. 17 ల‌క్ష‌ల…

Read More

ఇందుకూరుపేట‌లో ప్ర‌ధానిమంత్రి మ‌న్ కీ బాత్‌

గాంధీ ఆశ్ర‌మం వ‌ద్ద మ‌న్ కీ బాత్ వీక్షించిన బీజేపీ అధ్య‌క్షులు కైలాసం ఇందుకూరుపేట‌లో ప్ర‌ధానిమంత్రి మ‌న్ కీ బాత్‌ ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం అని ఇందుకూరు పేట మండలం బిజెపి అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని పల్లిపాడు గ్రామంలోని గాంధీజీ ఆశ్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో క‌లిసి…

Read More

కాంచీపురం పెరుమాళ్ సిల్స్ ఆధ్వ‌ర్యంలో మ‌జ్జిగ చ‌లివేంద్రం

చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన 16వ డివిజ‌న్ టీడీపీ ఇన్‌చార్జి మ‌ద‌న్‌కుమార్‌రెడ్డి కాంచీపురం పెరుమాళ్ సిల్స్ఆధ్వ‌ర్యంలో మ‌జ్జిగ చ‌లివేంద్రం ఉగాది పండుగను పుర‌స్క‌రించుకొని… నెల్లూరులోని కాంచీపురం పెరుమాళ్ సిల్స్ భ‌య్యా వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య‌, భ‌య్యా స‌రోజ‌న‌మ్మ మెమోరియ‌ల్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌జ్జిగ చ‌లివేంద్రం ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా 16వ డివిజ‌న్ టీడీపీ ఇన్‌చార్జి నూక‌రాజు మ‌ద‌న్‌కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ద‌న్‌కుమార్ రెడ్డి మ‌జ్జిగ చ‌లివేంద్రాన్ని ప్రారంభించి ప్ర‌జ‌ల‌కి, సిబ్బందికి అంద‌చేశారు. అనంత‌రం మ‌ద‌న్‌కుమార్ రెడ్డి మీడియాతో…

Read More

వైభ‌వంగా ఉగాది మ‌హోత్స‌వాలు..

వెంక‌ట‌గిరిలో శ్రీ పోలేర‌మ్మ త‌ల్లికి విశేష పూజ‌లు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కి ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్యే కురుగొండ్ల‌ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మహోత్సవాల‌ను పుర‌స్క‌రించుకొని…తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలో ఉగాది పండుగ వైభ‌వంగా జ‌రిగింది. గ్రామ శ‌క్తి శ్రీ పోలేర‌మ్మ త‌ల్లికి భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారి ఆల‌యాన్ని వివిధ ర‌కాల పుష్పాల‌తో…దివ్య కాంతుల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు. పోలేర‌మ్మ‌కి భ‌క్తులు అంబ‌ళ్లు, చీర‌సారె స‌మ‌ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎస్ఐ ఆల‌యం వ‌ద్ద…

Read More

ఉగాది సంబ‌రాల్లో మంత్రి నారాయ‌ణ‌ దంప‌తులు

రంగ‌నాథ‌స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి త‌రించిన పొంగూరు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని… రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు రంగ‌నాయ‌కుల‌పేట‌లోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ నిర్వాహకులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ మంత్రి నారాయణ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు తీర్థప్రసాద…

Read More