
తమ్ముళ్లు.. మర్యాదగా తొలగించండి
బుచ్చిలో వైసీపీ పోల్ మీద టీడీపీ జెండా బుచ్చిలో అరాచకాలు పని చేయవు టీడీపీ తీరుపై మండిపడ్డ వైసీపీ పట్టణ కన్వీనర్ షాహుల్ టీడీపీ కన్వీనర్కు వైసీపీ కన్వీనర్ ఫొన్ తమ్మళ్లు..మర్యాదగ తొలగించండి మా పార్టీ పోళ్లకు టీడీపీ జెండాలు కట్టడం సబబు కాదనీ బుచ్చి వైసీపీ పట్టణాధ్యక్షుడు షాహుల్ మండిపడ్డారు..బుచ్చి నగర పంచాయతిలో వైయస్సార్ విగ్రహ ఆవిష్కరణ పోల్ మీద..టీడీపీ జెండా దర్శనమిచ్చింది..దీంతో ఆగ్రహించిన షాహుల్ టీడీపీ నేతలు మర్యాదగా జెండాను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు…