
7 స్థాయి సంఘాలతో ఆనం సమీక్ష
ప్రస్తుత ప్రగతిని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు వివరించిన ప్రభుత్వ విభాగాల అధికారులు 7 స్థాయి సంఘాలతో ఆనం సమీక్ష…. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మొత్తం ఏడు స్థాయి సంఘాల ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లా గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య, పరిశ్రమలు, విద్యుత్, జిల్లా కో…