
కుంభమేళ తర్వాత తొలిసారి వచ్చిన మహాశివరాత్రి
శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తులకు ప్రసాదాలు, మంచినీటి సదుపాయం కల్పించిన శివాజీయూత్పౌండేషన్, అంజనా ఇన్ఫ్రా కుంభమేళ తర్వాత తొలిసారి వచ్చిన మహాశివరాత్రి నెల్లూరు రూరల్ పరిధి వెంకటరెడ్డినగర్లోని శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి విచ్చే శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణ…