ఆ హాస్ట‌ల్‌లో ఏం జ‌రిగింది..?

తిరుపతి జిల్లా గూడూరులో ఇద్దరు బాలికల మిస్సింగ్ కలకలం రేపింది… రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలోని గిరిజన గురుకుల హాస్టల్ నుండి బాలికలు ఇద్దరు అదృశ్యం అయ్యారు..బాలికలు పదో తరగతి చదువుతున్న జయశ్రీ ,చందన గా గుర్తించారు… జయశ్రీ స్వస్థలం సైదాపురం ,చందన స్వస్థలం నెల్లూరు ఎన్టీఆర్ నగర్ గా తెలుస్తుంది… విద్యార్థినిల అదృశ్యంపై హాస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా సోమ‌వారం రాత్రి పోలీసులు ఆ హాస్టల్ కు…

Read More