
పాతకక్షల నేపథ్యంలో ఘర్షణ
బోగోలు మండలం కోళ్ళదిన్నెలో ఘటన ఇరువురు కావలి ఏరియా వైద్యశాల వద్ద పరస్పర దాడులు బోగోలు మండలం కోళ్ళదిన్నె గ్రామం మహాలక్ష్మమ్మ దేవాలయానికి సంబంధించిన భూవివాదంలోరెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిపై వంటేరు తిరుపతి, గోపాల్ మరి కొంతమంది కలిసి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. మహాలక్ష్మ దేవాలయ స్థలాన్నివంటేరు తిరుపతి, గోపాల్ లు ఇటీవల ఆక్రమించి దిబ్బ వేశారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దీనిపై గతంలో ఆర్డిఓకు పిర్యాదు చేయడంతో…