రాష్ట్ర పండుగ‌గా శివ‌రాత్రి

రాష్ట్ర మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మూల‌స్థానేశ్వ‌రాల‌యంలో శివ‌య్య‌ని ద‌ర్శించుకున్న మంత్రి రాష్ట్ర పండుగ‌గా శివ‌రాత్రి… ఆంధ్రప్రదేశ్ లోని ముప్పై శైవ క్షేత్రాల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహాద్భుతంగా నిర్వహిస్తున్నామ‌ని…రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి తెలిపారు. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా…నెల్లూరు నగరంలోని పురాతన స్వయంబు మూలస్తనేశ్వర శివాలయాన్ని మంత్రి ఆనం ద‌ర్శించుకొని…ప‌ర‌మేశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఆయ‌న మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు మంత్రి ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం…

Read More

నాడు శంఖుస్థాప‌న‌… నేడు హెచ్చ‌రిక‌

వారం క్రితం నెల్లూరు రూర‌ల్ వైసీపీ కార్యాల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన ఆనం ఇరిగేష‌న్ స్థ‌లంటూ హెచ్చ‌రిక బోర్డు పెట్టిన అధికారులు నాడు శంఖుస్థాప‌న‌…నేడు హెచ్చ‌రిక‌ నెల్లూరు న‌గ‌రం ముత్తుకూరు గేటు జంక్ష‌న్ ఇరిగేష‌న్ కెనాల్ ప‌క్క‌నే ఉన్న 50 అంక‌ణాల స్థలంలో గ‌త వారం రోజుల క్రితం…వైసీపీ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆనం విజ‌య‌కుమార్‌రెడ్డి నూత‌న వైసీపీ రూర‌ల్ కార్యాల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న ఇరిగేష‌న్ శాఖ అధికారులు…

Read More

సుశిక్షితులైన అధ్యాపకులుగా అంగన్‌వాడీ సిబ్బంది

నూతన విద్యా విధానంపై శిక్షణ తరగతులు ముత్తుకూరులో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం సుశిక్షితులైన అధ్యాపకులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బందికి నూతన జాతీయ విద్యా విధానంపై అవగాహన కల్పించి సుశిక్షితులైన అధ్యాపకులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా రిసోర్స్ పర్సన్ మాసా ప్రసాద్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరిగింది. జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వారా…

Read More

ప్ర‌యాగ్ రాజ్‌లో మంత్రి నారాయ‌ణ

మహా కుంభమేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి,మున్సిపల్ శాఖ అధికారులు ప్ర‌యాగ్ రాజ్‌లో మంత్రి నారాయ‌ణ మ‌హా కుంభ‌మేళా ఏర్పాట్ల ప‌రిశీల‌నలో భాగంగా….ప్ర‌యాగ్ రాజ్‌లో రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ బృందం ప‌ర్య‌టించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ బోటులో త్రివేణీ సంగమం వరకూ ప్రయాణించి ఘాట్ల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. స్నాన ఘాట్ ల వద్ద ఏర్పాట్లు, పారిశుధ్య సమస్య లేకుండా తీసుకున్న జాగ్రత్తలు,చెత్త నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్ల…

Read More

32 లొకేషన్స్… 55 సిసి కెమెరాలు

ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలో ముత్తుకూరు సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ముత్తుకూరు పోలీసులను అభినందించిన ఎస్పీ 32 లొకేషన్స్…55 సిసి కెమెరాలు…. నేర నియంత్రణ లో భాగంగా జిల్లాలో ఐదు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ ని ఏఎస్సి సౌజన్య,…

Read More