సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభమైప పిఎంజె జ్యువెలరీ ఎగ్జిబిషన్

సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ

  • ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభమైప పిఎంజె జ్యువెలరీ ఎగ్జిబిషన్

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని చెర్రీస్ కిచెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ మాట్లాడుతూ సూళ్లూరుపేట పట్టణంలో పి.ఎం.జె ఎక్స్ క్లూజివ్ డైమండ్, గోల్డ్ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. అనంత‌రం నిర్వాహకులు మాట్లాడుతూ పి ఎం జె జ్యువలరీ మీకు స్వాగతం పలుకుతుందని, అతి తక్కువ ధరలలో బంగారం, వజ్రాభరణాలు ఆదివారం, సోమ‌వారం ఉదయం 11 నుండి రాత్రి 8 వరకు నెరవేస్తామని పేర్కొన్నారు. అలాగే త్వరలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసుల కోసం నెల్లూరు పట్టణంలో మినీ బైపాస్ మాగుంట లేఔట్ వద్ద నూతన పీఎంజే జ్యువలరీ షోరూమ్ ను ప్రారంభిస్తున్నట్లు పట్టణ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *