నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

పార్కుల అభివృద్ధికి నిధులు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు 4,44,49 డివిజ‌న్ల‌లో పార్కులను ప‌రిశీలించిన మంత్రి నారాయ‌ణ‌ నెల్లూరు న‌గ‌రంలోని పార్కుల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నామ‌ని.. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, తెలుగుదేశం…

Read More

సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభమైప పిఎంజె జ్యువెలరీ ఎగ్జిబిషన్ సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని చెర్రీస్ కిచెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ మాట్లాడుతూ సూళ్లూరుపేట…

Read More

రోల్ మోడ‌ల్ కానున్న నెల్లూరు న‌గ‌రం

రాష్ట్రంలోనే నెల్లూరు న‌గ‌రాన్ని నెంబ‌ర్ 1 మోడ‌ల్ సిటీగా తీర్చిదిద్ద‌నున్న మంత్రి నారాయ‌ణ నెల్లూరు డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌

Read More

బీద ఇంట పెళ్లి సంద‌డి

నెల్లూరు వీపీఆర్ క‌న్వెన్ష‌న్ లో ఘ‌నంగా బీద ర‌విచంద్ర కుమారుడి వివాహం గోకుల్ రిష్వంత్ దివిజ‌ల దంప‌తుల్ని ఆశీర్వ‌దించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు బీద ఇంట పెళ్లి సంద‌డి… తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర‌, జ్యోతి దంప‌తుల కుమారుడు గోకుల్ రిష్వంత్‌, దివిజ‌ల వివాహం…నెల్లూరులోని వీపీఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి…ప్ర‌జాప్ర‌తినిధులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు,…

Read More

అమ్మ‌ణ్ణి భ‌క్తుల‌కు పార్కింగ్ క‌ష్టాలు

సూళ్లూరుపేట పట్టణమంతా వివిధ పరిశ్రమ బస్సులు మయం శ్రీ చెంగాలమ్మ ఆలయం వద్ద పరిశ్రమ బస్సులు పార్కింగ్‌తో భక్తుల వాహనాలకు తప్పని తిప్పలు అమ్మ‌ణ్ణి భ‌క్తుల‌కు పార్కింగ్ క‌ష్టాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో అమ్మ‌ణ్ణి ద‌ర్శ‌నార్థం వ‌చ్చిన భ‌క్తుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. దక్షిణముఖకాళీ, ఆంధ్ర, తమిళ ఆరాధ్య దైవంగా పేరొందిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మ ద‌ర్శ‌నానికి ప‌లు ప్రాంతాల నుంచి అధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేస్తుంటారు. అమ్మణ్ణి దర్శనం కోసం ప‌లు ర‌కాల…

Read More

హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌

బీద కుమారుడి వివాహ వేడుక‌లో సీఎం చంద్ర‌బాబు నూత‌న వ‌ధూవ‌రులు గోకుల్ రిష్వంత్, దివిజ‌ల‌ను ఆశీర్వ‌దించిన సీఎం చంద్ర‌బాబుకి అపూర్వ స్వాగ‌తం ప‌లికిన బీద ర‌విచంద్ర‌, ప్ర‌జాప్ర‌తినిధులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌…. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర‌, జ్యోతి దంప‌తుల కుమారుడు గోకుల్ రిష్వంత్‌, దివిజ‌ల వివాహం…నెల్లూరులోని వీపీఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విచ్చేశారు. సీఎం చంద్ర‌బాబుకి బీద ర‌విచంద్ర‌, మంత్రులు,…

Read More

ప‌ల్నాడులో సింహ‌పురి సింహం

పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం భారీ బైక్ ర్యాలీతో స్వాగ‌తం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దడపు మురహరిరావు కుమారుడు జయసూర్య వివాహ మహోత్సవానికి హాజ‌రు నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్

Read More

కుక్కులుగా విద్యార్థులు

ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో చపాతీలు చేస్తున్న వీడియోలు వైరల్ విద్యార్థులచేత చాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు వివరణ కోరేందుకు N3 న్యూస్ ప్రయత్నం..స్పందించని ప్రిన్సిపాల్ కుక్కులుగా విద్యార్థులు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులు కుక్కులుగా మారారు. ఆదివారం ఉదయాన్నే చపాతీల తయారీ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులు గోధుమపిండిని కలుపుతూ, వంటశాలలో పనులు చేస్తున్న వైనం బయట పడింది. ఉదయాన్నే నిద్రలేపి చదివించాల్సిన పాఠశాల యాజమాన్యం ఇలా విద్యార్థులచేత…

Read More

ఎస్సీ కార్పొరేషన్ కు నూతన జవసత్వాలు తెస్తాం…

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్ ప్లాన్ నిధులు, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు కావలికి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పలు డిమాండ్లతో మాల మహానాడు, ఉద్యోగుల సంఘం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు వినతి ఎస్సీ కార్పొరేషన్ కు నూతన జవసత్వాలు తెస్తాం… గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఎస్సీ కార్పొరేషన్ కు తిరిగి నూతన జవసత్వాలు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్…

Read More

మనీ స్కాంలో పోలీసులే ఏజంట్లు …!

కావలి షేర్ మార్కెట్ మనీ స్కాం 98 కోట్లు. రూ.400 కోట్లు దండుకోవడమే మనీస్కీం సూత్రధారుల లక్ష్యం మనీ స్కీంలో కొందరు పోలీసు అధికారులు రూ. ఒక కోటి కట్టి… రూ కోటిన్నర దండుకున్నారు.. వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు కంకణం కట్టుకున్నా… కావలి మనీ స్కాం పై స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు. మనీ స్కాంలో పోలీసులే ఏజంట్లు …! కావలి ఆన్ లైన్ షేర్ మార్కెట్ మనీ స్కీం…

Read More