
స్మగ్లర్లకు అగ్రి “గోల్డ్”
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ కర్ర స్మగ్లింగ్ స్వయంగా పరిశీలించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సీపీఐ పరిశీలనకు వస్తున్నట్లు తెలుసుకుని నరికేసిన కర్రను ఎక్కడకు అక్కడే వదిలేసి వెళ్లిన స్మగ్లర్లు సుమారు 50 ఎకరాల్లో 15 సంవత్సరాలనాటి జమాయిల్ కర్ర తరలించినట్లు గుర్తింపు స్మగ్లర్లకు అగ్రి “గోల్డ్” నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ భూముల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అక్కడ జామాయిల్ కర్రను స్మగ్లింగ్…