. న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం
. కుప్పం ఎన్టీఆర్ కాలనీలో ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు నిరసన
ప్రేమించి…నమ్మించి నట్టేట ముంచాడని…తనకు పోలీసులు న్యాయం చేయాలని, న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియుడు శ్రీనివాస్ ఇంటి ఎదుట ప్రియురాలు సంగీత నిరసనకు దిగింది. అసలు శ్రీనివాస్, సంగీతల మధ్య ఏం జరిగిందో….ఆమెను ఎందుకు మోసం చేశాడో…బాధితురాలు సంగీత మాటల్లోనే విందాం….