ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??

రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం – త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు ఇది దొంగ‌ల‌ప‌ని అని కొంద‌రు.. ఆక‌తాయిల‌వ‌ల్లేన‌ని ఇంకొంద‌రు ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??-రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం-వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం-త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం-గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు -ఇది దొంగ‌ల‌ప‌ని…

Read More

దోపిడీకి గుర‌వుతున్న కోవూరు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ

2013లోనే లాక్ ఔట్ అయిన ఫ్యాక్ట‌రీ గిట్టుబాటు ధ‌ర లేక‌పోవ‌డంతో ఆక్వావైపెళ్లిన చెర‌కు రైతులు రూ.25కోట్ల‌పైనే బకాయిలు చెల్లించ‌ని ప్ర‌భుత్వాలు రోడ్డున‌ప‌డ్డ 400 కుటుంబాలు దోపిడీకి గుర‌వుతున్న విలువైన యంత్రాలు, సామాగ్రీ ప్ర‌స్తుత దీనావ‌స్థ‌లోని షుగ‌ర్ ఫ్యాక్ట‌రీపై ఎన్‌-3 గ్రౌండ్ రిపోర్ట్‌ నెల్లూరు జిల్లా.. కోవూరు ప‌రిధిలో 1978లో ప్రారంభించిన షుగర్ ఫ్యాక్టరీని.. 2013 మూసి వేయడం జరిగింది.. చెరుకు ధ‌ర.. రైతుకు గిట్టుబాటు లేకపోవడం.. రైతు లను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తో.. రైతులంతా ఆక్వా రంగంవైపు…

Read More

క‌మ‌నీయం శివ‌పార్వ‌తుల క‌ళ్యాణోత్స‌వం

క‌న్నుల పండువ‌గా ఆదిదంప‌తుల న‌గ‌రోత్స‌వం హ‌ర‌నాథ‌పురం బ్ర‌హ్మేశ్వ‌రాల‌యంలో వైభ‌వంగా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఉభయకర్తలుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఉషా కిరణ్ దంపతులు క‌మ‌నీయం శివ‌పార్వ‌తుల క‌ళ్యాణోత్స‌వం… నెల్లూరు న‌గ‌రం హ‌ర‌నాథ‌పురం బ్ర‌హ్మేశ్వ‌రాల‌యంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకొని..వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ శివ‌పార్వ‌తుల క‌ళ్యాణోత్స‌వం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. క‌ళ్యాణోత్స‌వానికి నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉషా కిరణ్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు….

Read More

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వీపీఆర్ నివాసంలో 16 మంది ల‌బ్ధిదారుల‌కి PMAJAY చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో“ప్రధానమంత్రి అను సూచిత్ జాతి అభ్యుదయ యోజన” (PMAJAY) పథ‌కం ద్వారా ఎంపిక అయిన…

Read More

ఎక్కువ మాట్లాడితే.. దెబ్బలు పడతాయ్

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి బుచ్చి నగర పంచాయతిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఎక్కువ మాట్లాడితే.. దెబ్బలు పడతాయ్ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడితే సహించేదెలేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ధ్వజమెత్తారు..నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతిలో గ్రీన్ బుచ్చిరెడ్డిపాళెంలో భాగంగా ముంబై జాతీయ రహదారిపై చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.. ముందుగా ఎమ్మెల్యేకు హారతులతో బ్రహ్మరథం పట్టారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌనంగా ఉంటూ వస్తుంటే..గత ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచి…

Read More

టైలర్ డేని విజయవంతం చేయాలి

కావలిలో నూతన అసోసియేషన్ ఏర్పాటు ఈనెల 28వ తేదీన జరిగే టైలర్ల దినోత్సవానికి టైలర్లు అందరూ పాల్గొనాలని పిలుపు టైలర్ డేని విజయవంతం చేయాలి…! కావలి పట్టణంలో ఈనెల 28వ తేదీన జరిగే టైలర్ల దినోత్సవానికి పట్టణంలోని టైలర్లు అందరూ విధిగా హాజరయ్యి విజయవంతం చేయాలని కావలి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలోని జర్నలిస్టు క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ లో కోశాధికారిగా పి. వేణు,…

Read More

ముక్కులు మూసుకొనే దుర్గంధం

పాఠ‌శాల ప్ర‌హ‌రీ గోడ ప‌క్క‌నే పేడ దిబ్బ‌లు దుర్వాస‌న‌తో అల్లాడిపోతున్న విద్యార్థులు క‌లిగిరి తూర్పుమాల‌పాళెం గ్రామ పాఠ‌శాల వ‌ద్ద దుస్థితి ముక్కులు మూసుకొనే దుర్గంధం… నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు మాలపాలెం గ్రామ పాఠశాల ప్రహరీ పక్కనే పేడ దిబ్బలు ఉండడంతో ముక్కులు మూసుకునే దుర్గంధం వెద‌జ‌ల్లుతోంది. దీంతో పాఠ‌శాల‌లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దానికి తోడు మురుగు నీరు చేర‌డంతో మ‌రింత దుర్వాస‌న వ‌స్తోంద‌ని వాపోయారు. పాఠశాలలోని పిల్లలు భోజనం చేసే…

Read More

మీరెవ‌రు చెప్పేదానికి…?

పోలీసుల తీరుపై భ‌క్తులు ఆగ్ర‌హం కృష్ణ‌ప‌ట్నం బీచ్ లో స‌ముద్ర స్నానాల‌కి అనుమ‌తి లేదు పోలీసుల హెచ్చ‌రిక‌లు మీరెవ‌రు చెప్పేదానికి…? మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన స‌ముద్ర స్నానం ఆచ‌రిస్తే పుణ్యం క‌లుగుతుంద‌ని శివ భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ నేప‌థ్యంలో మ‌హాశివ‌రాత్రి రోజున స‌ముద్ర తీరం వ‌ద్ద శైవ క్షేత్రాల్లో రాత్రి జాగారాలు చేసి…తెల్ల‌వారుజామున స‌ముద్ర తీరంలో స్నానాలు చేసి శివ‌య్య‌కి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. దీంతో నెల్లూరులోని ముత్తుకూరు మండ‌లం కృష్ణ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో స్నానాలు ఆచ‌రించేందుకు…

Read More

నాన్న కల… తనయ గురి

కావలిలో క్రికెట్ బ్యాట్ ఝళిపిస్తున్న అక్షయ సిద్దార్థ్ అండర్ 12 విభాగం క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ప్రతిభ నిత్యం కఠోర సాధన… ఆటలో మేటిగా రాణింపు ఇండియా మహిళాటీంలో ఆడాలన్నదే లక్ష్యం.. ఆ దిశగా అడుగులు. నాన్న కల… తనయ గురి అనగ న‌నగ రాగ మతిశయిల్లుచునుండు.. తినగ తినగ వేము తియ్యగనుండు…సాధనమున పనులు సమకూరు ధరలోన… విశ్వదాభిరామ వినురవేమ.. అనుకున్న లక్ష్యం వైపు గురిపెట్టి ఆ దిశగా నిత్యం సాధన చేస్తే ఎంతటి…

Read More

సేవ చేసేందుకే పీఆర్ మిత్ర మండ‌లి

మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకొని పీఆర్ మిత్ర మండ‌లి ఏర్పాటు నెల్లూరు డైక‌స్ రోడ్డులో నిరుపేద‌ల‌కు అన్న‌దానం సేవ చేసేందుకే పీఆర్ మిత్ర మండ‌లి… మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని….నెల్లూరు న‌గ‌రం డైక‌స్ రోడ్డు సెంట‌ర్‌లో….పీఆర్ మిత్ర మండ‌లి సేవా సంస్థ‌ని మిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా సురేంద్ర స‌హ‌కారంతో… శివ‌రాత్రి సంద‌ర్భంగా నిరుపేద‌ల‌కు అన్న‌దానం చేశారు. పేద‌ల‌కు సేవా చేయాల‌న్న మంచి ఉద్దేశంతో… పండుగ రోజున పీఆర్ మిత్ర మండ‌లిని ఏర్పాటు చేసుకోవ‌డం జ‌రిగింద‌ని మిత్ర బృందం…

Read More