దీపం – 2 ప‌థ‌కంపై అపోహ‌లొద్దు…

గ్యాస్ కనెక్షన్ గల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఈ కె వై సి చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అన్నారు. KYC చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరులోని ఆయ‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్ గల వారు ఈ కె వై సి చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది…

Read More

భూమిలో అడుగు పెడితే చంపేస్తా…

భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి… పెట్రోల్ పోసి హత్య ప్రయత్నంకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. బాధిత రైతు రాజారెడ్డి వివ‌రాల మేర‌కు….ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు… సెల్ అగ్రిమెంట్ రూపంలో రూ. 16 లక్షల 20వేల‌కు ఒప్పందం కుదుర్చుకుని… రూ. 9 ల‌క్ష‌ల 20వేల రూపాయలు చెల్లించారు… రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులను చెల్లిస్తామని…

Read More

హోరా హోరీగా కబడ్డీ పోటీలు

కావలి పట్టణం మద్దూరుపాడులోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సంద‌ర్భంగా డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కబడ్డీ పరిశీలకులు గంగాధర్, నెల్లూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ డి శిరీష్, డి ఏ ఎస్ డి రాజు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై సత్యనారాయణ, జడ్పీహెచ్ ఎస్ స్కూల్ పిడి చిరంజీవి, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల పిడి శివ…

Read More

అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో క‌లెక్ట‌ర్‌తోపాటు స్థానిక ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు , ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డాక్ట‌ర్‌ శ్రీహరి లు…

Read More

విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌క‌పోతే ఉద్య‌మ‌మే

కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంద‌ర్భంగా నెల్లూరు సిటీ నియోజక వర్గ ఇన్చార్జి నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో న‌గ‌రంలోని రామమూర్తినగర్ వ‌ద్ద ఉన్న‌ మిలీనియం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేప‌ట్టారు. కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాంత‌ర్లు చేత‌ప‌ట్టి…పెంచిన క‌రెంటు చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన…

Read More

నాయుడుపేట‌లో వైభ‌వంగా స్కంథ‌ష్ట మ‌హోత్స‌వాలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్కంథష్ట మహోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. తారాకసుర రాక్షశ సంహారం ఘట్టంను గడియారం స్తంభం వద్ద చదలవాడ మోహన్ కృష్ణశర్మ భక్తులకి వివరించారు. రాక్షస వ‌ద‌ను భక్తులు ఆధ్యంతం చూసి పరవశించారు. అనంతరం కుమారస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.

Read More

వాహ‌నాలు అడ్డ‌దిడ్డంగా నిలిపితే జ‌రిమానాలు త‌ప్ప‌వ్‌

ఎక్క‌డ పడితే అక్క‌డ‌…రోడ్ల‌పై అడ్డ‌దిడ్డంగా వాహ‌నాలు నిలిపితే…పెనాల్టీలు త‌ప్ప‌వ‌ని వేదాయ‌పాళెం సీఐ కిషోర్ కుమార్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త ప‌రిక్ష‌ణ‌లో భాగంగా… 5వ ప‌ట్ట‌ణ ప‌రిధిలో ట్రాఫిక్ కంట్రోల్ పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. త‌న సిబ్బందితో క‌లిసి ఇబ్బందిక‌రంగా పార్కింగ్ చేసిన వాహ‌నాల‌ను గుర్తించి తీయించారు. సాధారణ ప్రజలకు, వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా షాప్ ల ముందు వాహనాలు నిలిపితే వాహన దారులతో పాటు షాప్ ల యజమానులకు పెనాల్టీ లతోపాటు కేసులు…

Read More

భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో కార్డెన్ సెర్చ్

నెల్లూరు న‌గ‌రం భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో గృహాలలో న‌వాబుపేట సీఐ అన్వ‌ర్‌బాషా ఆధ్వ‌ర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. సీఐ త‌న సిబ్బందితో క‌లిసి ఇంటింటికెళ్లి క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. స్థానిక ప్ర‌జ‌ల‌కి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఎవ‌రైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ భాషా హెచ్చరించారు.. పత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు.

Read More

కోసుకుపోయిన రోడ్డు మార్జిన్‌…

గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు…ఓ వాగు ఉధృతి కార‌ణంగా…తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బాలాయపల్లి మండలం పరిధిలోని జయంపు హస్తకావేరి రోడ్డు కోసుకుపోయింది. నిత్యం ఆ ర‌హ‌దారి వైపు ప్ర‌యాణించే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం ఆద‌రిస్తే…అంతే సంగ‌తు అన్న చందాన మారింది ఈ ర‌హ‌దారి. ఇప్ప‌టికే ప‌లువురు వాహ‌న‌దారులు ప్ర‌మాదాల‌కు గురైన గాయాల పాలైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ ర‌హ‌దారి కోత‌కు గురై ఏడాది అయినా…సంబంధించిత అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం అటు వాహ‌న‌దారులు,…

Read More

వైభ‌వం…ల‌క్ష దీపోత్స‌వం

భారీ సెట్టింగులు… ఆద్యంతం భక్తిపారవశ్యం నింపే శివ కేశవుల నామస్మరణతో నెల్లూరు నగరంలోని వి.ఆర్‌. సి మైదానం పులకించింది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి దంపతుల సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. కార్తీక మాస ల‌క్ష దీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వీపీఆర్ దంప‌తుల‌కి అర్చ‌కులు వేద చంత్రోచ్చ‌ర‌ణ న‌డుమ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More