
గిరిజన బిడ్డల కళ్ళల్లో ఆనందం
వారంతా గిరిజన బాల బాలికలు.. వారి తల్లిదండ్రులు సరిగా చదువుకోరు.. కూలీనాలీ చేసుకుంటూ.. జీవిస్తుంటారు. కానీ.. బిడ్డలను చదివించుకోవాలని అందరికీ ఉంటుంది.. బిడ్డలను బడులకు పంపుతున్నారు. చదువు కుంటున్నారు.. అయితే వారికి సరైన గుర్తింపు కార్డులు లేవు.. రికార్డు పరంగా ఏ పత్రం లేదు.. ఎన్నికల ప్రచారంలో.. పథకాలను ప్రజలకు చేరువు చేసే క్రమంలో గ్రామం.. గ్రామం.. ఊరు.. పల్లె.. ఇంటింటికి తిరిగే సమయంలో ఆ చిన్నారులకు సరైన గుర్తింపు లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి…