గిరిజన బిడ్డల కళ్ళల్లో ఆనందం

వారంతా గిరిజ‌న బాల బాలిక‌లు.. వారి త‌ల్లిదండ్రులు స‌రిగా చ‌దువుకోరు.. కూలీనాలీ చేసుకుంటూ.. జీవిస్తుంటారు. కానీ.. బిడ్డ‌ల‌ను చ‌దివించుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది.. బిడ్డ‌ల‌ను బ‌డుల‌కు పంపుతున్నారు. చ‌దువు కుంటున్నారు.. అయితే వారికి స‌రైన గుర్తింపు కార్డులు లేవు.. రికార్డు ప‌రంగా ఏ ప‌త్రం లేదు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో.. ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువు చేసే క్ర‌మంలో గ్రామం.. గ్రామం.. ఊరు.. ప‌ల్లె.. ఇంటింటికి తిరిగే స‌మ‌యంలో ఆ చిన్నారులకు స‌రైన గుర్తింపు లేద‌ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి…

Read More

అధికారులకు అవ‌గాహ‌న క‌ల్పించిన NDRF బృందం

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు. త‌హ‌సీల్ధార్ ఎస్‌వీ నరసింహ రావు ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సమావేశంలో NDRF కు చెందిన అధికారుల బృందం వీడియో ప్రదర్శనల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు NDRF బృందాలు ఎలా పని చేస్తాయో వివరించారు. తుఫాన్లు సంభవించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌సీల్దార్ ఎస్‌వీ న‌ర‌సింహారావు మీడియాతో…

Read More

ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు

కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చిందని.. నెల్లూరు నగరంలో అభివృద్ధికి బదులుగా.. తన సంస్థ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా మూడు నియోజకవర్గ ప్రజలకు మంత్రి నారాయణ అన్యాయం చేస్తున్నారని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న బుధ‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రం.. మాగుంట‌లేఅవుట్‌లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.చంద్రబాబు నాయుడు గత…

Read More

అభివృద్ధి మ‌ర‌చి.. అక్ర‌మ‌ణ‌ల‌కు బీజం..!

నెల్లూరు న‌గ‌రంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన మంత్రి నారాయ‌ణ అభివృద్ధిని మ‌ర‌చి.. ఆక్ర‌మ‌ణ‌ల బాట ప‌ట్టారంటూ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న న‌గ‌రంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. త‌మ‌ ప్రభుత్వం లో 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కాలువలకు రివిట్మెంట్ చేపట్టడంతోపాటు.. వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే మంత్రి…

Read More

దినేష్‌రెడ్డికి దీవెన‌లు.. శుభాకాంక్షులు

విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని ఏపీ మార్క్ఫెడ్ బిల్డింగ్ లో ..ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార‌ప్ర‌తినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ముందుగా పూజా కార్య‌క్ర‌మాలు ముగించి.. అనంత‌రం ఆయ‌న ఛైర్మ‌న్‌గా బాధ్‌య‌త‌లు స్వీక‌రించారు. ఈ బాధ్య‌త‌ల స్వీకార‌ణ మ‌హోత్స‌వానికి హాజ‌రైన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, దినేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా దినేష్‌రెడ్డిని తండ్రి పోలంరెడ్డి దీవించ‌గా.. ప్ర‌శాంతిరెడ్డి శుభాకాంక్షులు తెలియ‌జేశారు. ఏపీ…

Read More

రైతుల‌కు హార్టిక‌ల్చ‌ర్ పంట‌ల‌పై అవ‌గాహ‌న‌

నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట రైతు సేవ కేంద్రం నందు రైతులకు హార్టికల్చర్ పంటలైన నిమ్మా మరియు బొప్పాయి పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి సైంటిస్టులు డాక్టర్ తిరుపాలు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సలహాలు ఇచ్చారు. వీరు పంటలు సాగు యాజమాన్యం, ఎరువులు వాటికి అవసరమైన పురుగు మందుల గురించి వివరించడం జరిగింది. అలాగే రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు హార్టికల్చర్ అధికారి ఆనంద్, కలువాయి హార్టికల్చర్ అధికారి…

Read More

పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ఓటు ఉండాలి…!

కావలి పట్టణంలో ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంతం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు అండేలా చూసుకోవాలని సూచించారు. వివరాలకు స్థానిక సచివాలయం, బీఎల్వోలను సంప్రదించాలని తెలిపారు. ఓటు బదిలీకి ఫాం 8 ద్వారా, కొత్త ఓటు నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించే అనేక…

Read More

భాస్కర్ నాయుడి ని ఆదర్శంగా తీసుకోవాలి

నలుగురికి సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలని.. అటువంటి మనసున్న మొపూరు భాస్కర్ నాయుడి ని యువత ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో హరిహరాదుల సేవా సమితి వ్యవస్థాపకులు ఆవుల పాండురంగయ్య ఆధ్వర్యంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు మోపూరు భాస్కర్ నాయుడు ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ ముత్తుకూరు…

Read More

అల్లూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అల్లూరులోని శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళా భక్తులు, అయ్యప్ప మాలదారులైన స్వాములు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భ‌క్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని నార్త్ మోపూరు, ఇసుకపల్లి గోగులపల్లి గ్రామాల్లో వెలసిన శివాలయంలో స్థానిక మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి కార్తీకదీపం వెలిగించి…

Read More