సీతారామ‌పురంలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్

ఎంద‌రో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తహశీల్దార్ క్రిష్ణా రెడ్డి,ఎంపిపీ చింతంరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామ‌పురం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు మహనీయుల త్యాగఫలితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్ వలి,ఈవోపిఆర్డి భార్గవి, వైసీపీ మండల…

Read More

పొద‌ల‌కూరులో రెప‌రెప‌లా మువ్వెన్న‌ల జెండా…

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సారంగపాణి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామకృష్ణ, సామాజి ఆరోగ్యకేంద్రంలో సూపరింటెండెంటు…

Read More

విడ‌వ‌లూరులో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స వేడుక‌లు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయితీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముందుగా జాతీయ జెండాను గ్రామ వార్డు సచివాలయం, ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ… నిన్నటి నుండి దంపూరు యువత ఎంతో కష్టపడి పాఠశాల ప్రాంగణాన్ని అందంగా చేశారని… అలాగే…

Read More

సంగంలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్

త‌హ‌సీల్దార్‌, విద్యుత్ కార్యాల‌యాల్లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌ నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాలలో అధికారులు 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు. అదే విధంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ శ్రీనివాసులు రెడ్డి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా దేశ నాయకుల చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కరెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఓజిలిలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పంద్రాగస్టు వేడుకుల అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాట అమరవీరులు త్యాగాలు, పోరాటాల‌ను చిన్నారులు, విద్యార్థుల‌కు ప్రజాప్రతినిధులు వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మార్వో పద్మావతి, ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఈఓ శైలజా,ఎంపీపీ గడ్డం అరణమ్మ,ముమ్మడి సుబ్బారావులు పాల్గొని జెండా వందనం చేశారు.

Read More

క‌లెక్ట‌రేట్‌లో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స వేడుక‌లు

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన కలెక్ట‌ర్ ఆనంద్‌ నెల్లూరు జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో…78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్‌…జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. విద్యార్థుల‌కి క‌లెక్ట‌ర్‌ మిఠాయిలు పంచిపెట్టారు. ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ‌, కృషి, పోరాట ఫ‌లిత‌మే మ‌న‌కు స్వాతంత్రం వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్,…

Read More

కలిసి కావలిని అభివృద్ధి చేద్దాం..!

కావలి పట్టణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరంగా జరిగాయి. ఎటుచూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడుంది. విద్యార్థుల జాతీయ గేయాలాపనలతో, నృత్యాలతో, జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం, ఏరియా వైద్యశాల, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముందుగా ఆర్డీవో శీనా…

Read More

దేశం ప‌ట్ల అంద‌రూ బాధ్య‌త‌గా ఉండాలి…

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ నేత‌లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సంద‌ర్భంగా అబ్ధుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఎంద‌రో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు…

Read More

ఓవెల్ జూనియర్ కాలేజీలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని ఓవెల్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో… 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఓవెల్ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ రంగిశెట్టి వేణు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని… క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన సాంస్కృతి కార్య‌క్ర‌మాలు, అధ్యాప‌కులు, విద్యార్థుల ఉప‌న్యాసాలు విద్యార్థుల‌కి స్ఫూర్తిని క‌లిగించేలా అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. అనంత‌రం చైర్మ‌న్ వేణు మీడియాతో మాట్లాడారు. ఎంద‌రో దేశ‌భ‌క్తుల కృషి ఫ‌లితంగానే స్వాతంత్యం పొందామ‌ని గుర్తు…

Read More