
కూటమి ప్రభుత్వం వస్తే..న్యాయం చేస్తారనుకుంటే..??
80 ఏళ్లుగా నివాసం ఉన్న 70 కుటుంవబాలను ఖాళీ చేయమంటున్నారు-మంత్రి ఆనంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదు-అధికారుల మనసు మార్చాలని నాగేంద్రునికి పూజలు-ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న తీరు ఇది ఆ కాలనీలో 80 ఏళ్లుగా..మూడు తరాలకు చెందినవారు నివాసం ఉంటున్నారు.. ఓట్ల కోసం వారికి హామీలు ఇస్తారుగాని.. వారుంటున్న ప్రాంతంలో పట్టాలు ఇచ్చి.. ఎవరూ న్యాయం చేయడంలేదు. ప్రభుత్వాలు మారిన ప్రతి సారి.. ఓట్ల కోసం వారి ఇంటి గడప తొక్కే ప్రతి నేతకు వారు మొరపెట్టుకుంటున్నారేగాని…..