ఆ..ఘ‌న‌త కాకాణిదే…

మాద‌రాజు గూడూరులో సోమిరెడ్డి హౌసింగ్ విజిట్‌ కోట్ల రూపాయల విలువైన స్థలాలను నిర్వాసిత గ్రామాలకు ఇస్తే… వాటి పనులను ఆపించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ, మాదరాజు గూడూరు సమీపంలో నిర్మిస్తున్న నేలటూరు నిర్వాసిత గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డితో పాటు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బిజెపి…

Read More

అత‌డికి..భూమ్మీద ఇంకా నూక‌లున్నాయ్‌..!

రైలు కింద ప‌డి చ‌నిపోవాల‌నుకున్నాడు-మ‌హిళ‌లు చూసి కేక‌లేశారు.. యువ‌కులు కాపాడేశారు-నెల్లూరు రైల్వే స్టేష‌న్‌లో ఘ‌ట‌న అత‌డికి ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎంత ఇబ్బంది వ‌చ్చిందో.. ఎవ‌రేమైనా అన్నారో లేక ఆర్థిక ఇబ్బందులో.. ఇంకేమైనా కార‌ణ‌మోగాని.. రైలుకింద‌ప‌డి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడో వ్య‌క్తి. అత‌డెళ్లి రైలుకింద ప‌డ‌బోతే.. అక్క‌డే ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు కేక‌లు వేశారు. ఇంకొంద‌రు విద్యార్థులు అది గ‌మ‌నించారు. వెంట‌నే అత‌డ్ని కాపాడేశారు. అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.. క్ష‌ణాల్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నెల్లూరు సౌత్ రైల్వే…

Read More

ఆర్అండ్‌బీ స్థ‌లంలో…ఇంటి నిర్మాణం

ఆక్ర‌మ‌ణ‌ను అడ్డుకున్న సెక్ర‌ట‌రీ, వీఆర్వో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు పక్కన ఉన్న R&B స్థలంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రెటరీ చలపతి వీఆర్వో సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమణ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read More

దేశంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ…

బుచ్చిలో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ వద్ద బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కిసాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి…

Read More

ఆ..హాస్పిట‌ల్‌లో అన్నీ క‌ష్టాలే

అదెక్క‌డో తెలుసుకోవాలంటే…N3 చూడాల్సిందే నీటి కొరతతో రోగులు వార్డులు ఖాళీ చేసి వెళ్తున్న దుస్థితి… తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి చోటు చేసుకుంది. నీళ్లు లేక గ‌త రెండు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్లు ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఉక్క‌పోత‌తో రోగులు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల‌కు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాధిత పేషెంట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెరుగైన వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ…

Read More

అధికారుల‌పై ఆనం ఆగ్ర‌హం

బుచ్చిలో జిల్లా ప‌రిష‌త్ బాలిక ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి వసతులపై ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ గోడ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.

Read More

ఆల‌యాల్లో చోరీ

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలోని తుమ్మలమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడినట్లు స్థానికులు చెపుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు హుండీలు, మైక్ వైర్ చోరీకి గురైనట్లు తెలుస్తుంది. అయితే దుండగులు హుండీలలో ఉన్న కొద్దిపాటి నగదును తీసుకువెళ్లి హుండీలను ఆలయ సమీపాల్లో పడేశారు. ఇదే ఆలయాల్లో గతంలో కూడా ఓ సారి చోరీ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. రెండోసారి కూడా…

Read More

దాతృత్వం చాటుకున్న కోటంరెడ్డి దంప‌తులు

రాష్ట ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు.. వరద బాధితులకు అండగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి, ఎన్ బీ కే సేవా సమితి కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విజయవాడలోని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి.. కోటంరెడ్డి, ఆయన సతీమణి సంధ్యారెడ్డి.. పది లక్షల రూపాయ‌ల‌ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు కోటంరెడ్డి దంప‌తుల‌ను అభినందించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆప‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు…

Read More

క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో లంబోదర సెంటర్లో చ‌వితి వేడుక‌లు

నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వీటిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఐదు రోజుల‌పాటు గ‌ణేష్ ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు…

Read More

స్మ‌శాన దారినే ఆక్ర‌మించిన క‌బ్జాదారులు

మృత‌దేహాన్ని తీసుకెళ్లేందుకూ దారిలేదుస‌చివాల‌యం ఎదుట మృత‌దేహంతో గ్రామ‌స్తుల ఆందోళ‌న‌ఎన్నో ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి.. అయినా ప‌ట్టించుకోని అధికారులు, నేత‌లు

Read More