
సూళ్లూరుపేటలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి పట్టణ టిడిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ చేతుల మీదుగా 15వ వార్డు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం స్థానికుల ఆరోపణ మేరకు బండారురాజా వీధి సైడ్ కాలువ దుస్థితి పరిశీలించారు. త్వరలో రోడ్డు ప్రక్రియను మొదలుపడతామని హామీ ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ…