సూళ్లూరుపేట‌లో పెన్ష‌న్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి పట్టణ టిడిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ చేతుల మీదుగా 15వ వార్డు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం స్థానికుల ఆరోపణ మేరకు బండారురాజా వీధి సైడ్ కాలువ దుస్థితి పరిశీలించారు. త్వరలో రోడ్డు ప్రక్రియను మొదలుపడతామని హామీ ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ…

Read More

ఏం చేయాలో…ఎలా చేయాలోనాకు ఒక‌రు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు

ఫించ‌న్ల పంపిణీలో మంత్రి నారాయ‌ణ ప్ర‌తీ నెలా 1వ‌తేదీనే రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల మందికే ఫించ‌న్లు అంద‌చేస్తున్న ఘ‌న‌త‌ సీఎం చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ ధీన‌ద‌యాళ్ న‌గ‌ర్‌లో న‌వంబ‌రు 1వ‌తేదీ ఫించ‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి,…

Read More

రూ. వెయ్యికే ఇసుక ఇస్తాం

నెల్లూరులో స్ప‌ష్టం చేసిన‌ మంత్రి నారాయ‌ణ‌ రానున్న ప‌ది, 15 రోజుల్లోనే ఇసుక‌ని రూ. వెయ్యికే అందిస్తామ‌ని…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ లో జ‌రిగిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఉచిత ఇసుక పాల‌సీపై మీడియాతో మాట్లాడారు. మేము ఇప్పుడు ఇసుక ధ‌ర‌లు త‌గ్గిస్తే ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని… వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న సెటైర్లు వేశారు. వాళ్లు ఎందుకు ధ‌ర్నా చేశారో అర్ధం కాక‌…ప్ర‌జ‌లే న‌వ్వుకుంటున్నార‌న్నారు.

Read More

నా రాజ‌కీయ జీవితం శ్రీ‌ధ‌ర్‌రెడ్డికి అంకితం

సీనియ‌ర్ కార్పొరేట‌ర్‌, వైసీపీ నేత పిండి సురేష్‌, 36వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఆయ‌న స‌తీమ‌ణి పిండి శాంతిశ్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో… తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. నెల్లూరు న‌గ‌రంలోని ఫ‌త్తేఖాన్‌పేట సెంట‌ర్ నుంచి ఎమ్మెల్యే కార్యాల‌యం వ‌ర‌కు ఆయ‌న అభిమానుల‌తో క‌లిసి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అడుగ‌డుగునా జై శ్రీ‌ధ‌ర‌న్న‌…జై గిరిన్న‌…జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సంద‌ర్భంగా పిండి…

Read More

ప్ర‌జ‌ల ముంగిట‌కే వైద్య సేవ‌లు…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టిడిపి యువ‌నేత దాట్ల‌ చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేర‌కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. క్యాన్సర్ తో పాటు 60 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్య ప‌రీక్ష‌ల‌తోపాటు.. కార్పోరేట్ ఆసుప‌త్రుల్లో వైద్యం అందించ‌డం జ‌రుగుతుంద‌ని ఈసంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. ఈసంద‌ర్భంగా రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర…

Read More

ఏఎస్‌పేట‌లో క‌లెక్ట‌ర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాను ద‌ర్శించిన క‌లెక్ట‌ర్‌ నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలంలో జిల్లా కలెక్టర్ ఎం ఆనంద్ సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అక్కడ నుండి మండల కేంద్రమైన ఏఎస్ పేటకు చేరుకున్న కలెక్టర్ స్థానికంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను దర్శించుకున్నారు….

Read More

గెలిస్తే…రూ. 2 ల‌క్ష‌లు

నెల్లూరులోని పీఎస్ఆర్ క‌ళ్యాణ వేదిక‌లో… యూనియ‌న్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో యూ జీనియ‌స్ 3.0 ఆలిండియా క్విజ్ కాంపిటేష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ హెడ్ ఎస్ రాజశేఖర్, Dy రీజినల్ హెడ్ శివ‌శంక‌ర్‌, వేణుగోపాల్‌లు అధ్య‌క్ష‌త వ‌హించారు. క్విజ్ కాంపిటేష‌న్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు…

Read More

అంతా…నా ఇష్టం

ఎవ‌రి అనుమ‌తులు లేకుండా పాఠ‌శాల‌లోని మ‌రుగుదొడ్లు, చెట్ల‌ను స‌ర్పంచ్ కూల్చేసిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం రేగ‌డిచెలిక‌లో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రేగడ చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాట‌ర్ ట్యాంక్‌ల‌ను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడ‌ని గ్రామ‌స్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని…

Read More

నాయుడుపేట‌లో భారీ గ‌ణ‌నాథులు

అంద‌రిని ఆక‌ర్షించేలా సెట్టింగ్‌లు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాల్టీలోని దర్గా వీధిలో భారీ గణనాధుని వ్యాపారస్తులు ఏర్పాటు వేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరవు కలిగి వినాయక ప్రతిమకి అందరిని ఆకర్షించేలా ఎస్.జే రాజేష్ కమిటీ సభ్యులు చవితి వేడుకలకు సర్వం సిద్దం చేస్తున్నామని‌ తెలిపారు. రేపు ఉదయం పదిగంటల నుంచి భక్తుల స్వామి వారి దర్శించుకోవాలని నిర్వాహుకులు భక్తులను విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజులు పాటు పట్టణంలో…

Read More