
మా తల్లి మరణానికి కారణం వారే…!
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన దారుణ ఘటన… నెల్లూరు పెద్దాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు… నెల్లూరు బుజ బుజ నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన రాచూరి లక్ష్మి అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. రాచూరి లక్ష్మిని ఆసుపత్రిలోని ఐపీ బిల్డింగ్లో అడ్మిట్ చేశారు. మా అమ్మకి బాగా ఇబ్బందిగా ఉంది…తొందరగా ట్రీట్ మెంట్ చేయండని…వార్డులో ఉన్న…