
పాత కక్షలతోనే హత్య
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో దీపావళి రోజు జరిగిన హత్య కేసు విషయంలో ముగ్గురు నింధితులను అరెస్ట్ చేసినట్లు మై డీఎస్పీ రమణ కుమార్ తెలియజేశారు. చిల్లకూరు పోలీస్స్టేషన్లో మృతుడు ఎర్రిపాక వెంకటేష్ హత్యకు సంబంధించిన నింధితులను మీడియా ముందు ప్రవేశపెట్టి విలేకరులతో డిఎస్పీ వివరాలు వెల్లడించారు. కడివేడు గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించి ముగ్గురు నింధితులను అరెస్ట్ చేశామన్నారు. పాత గొడవల కారణంగా పగబెట్టుకొని మరి దారుణంగా దాడి చేసి హతమార్చినట్లు తెలిపారు….