మ‌హాద్భుతంగా మ‌హా కార్తీక దీపోత్స‌వం

కార్తీక మాసం పుర‌స్క‌రించుకొని ….సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్తీక మ‌హా దీపోత్స‌వాన్ని నవంబ‌ర్ 15న మ‌హాద్భుతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇరుక‌ళ‌ల ప‌ర‌మేశ్వ‌రి ఆల‌య అర్చ‌కుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ…ఉదయం శోభ యాత్రతో ప్రారంభించి… హరిద్వార్ నుండి వచ్చిన ఐదు మంది అర్చకుల చేత గంగా హారతి నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. అదే విధంగా 108 తెప్పలతో శివాకృతి నెల్లూరు చెరువులో…

Read More

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి…

53వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో న‌గ‌రంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలందరూ కలిసి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం 53వ డివిజన్ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ చైతన్యకు వినతి పత్రం సమర్పించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి… లేకుంటే ఉద్య‌మాలు చేప‌డుతాం అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి…

Read More

మ‌హా ప‌డిపూజ‌లో మంత్రి నారాయ‌ణ‌

అయ్య‌ప్ప‌స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున…

Read More

వాకాడులో విషాదం…

పాముకాటుతో 14 ఏళ్ల పంటరంగం చరణ్ బాలుడు మృతి చెందిన ఘటన… తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని హుటాహుటిన‌ హాస్పిటల్ కు తరలించారు..హాస్పిటల్ లో చికిత్స పొందు మృతి చెందాడు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక సరైన మందులు లేక‌నే ..మా బిడ్డ చనిపోయాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చ‌ర‌ణ్ బాలిరెడ్డిపాళెం జ‌డ్పీ హూస్కూల్‌లో ప‌దో…

Read More

సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు

ప్రశాంతి రెడ్డికి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు….

Read More

తొల‌గించిన ప్రైవేట్ హాస్పిట‌ల్స్ హోర్డింగ్‌లు…N3 ఎఫెక్ట్

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయ‌ప‌ల్లి మండ‌లంలో ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు అన్న క‌థ‌నాన్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌చురించింది. ఈ క‌థ‌నానికి సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ముందు, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల ప్రాంగ‌ణం ఎదుట ప్రైవేట్ హాస్పిటల్స్ యాజ‌మాన్యం పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని విద్యార్థులు, ప్ర‌యాణికులు తెలియ‌జేశారు. దీనిపై ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధి క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. క‌థ‌నం ప్ర‌సార‌మ‌వ‌డంతో సంబంధిత అధికారులు…

Read More

మైపాడు సముద్ర తీరంలో కార్తీక శోభ…

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలోని మైపాడు స‌ముద్ర తీరంలో కార్తీక మాసం శోభ సంత‌రించుకుంది. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి…స‌ముద్ర స్నానాలు ఆచ‌రించి కార్తీక దీపాలు వెలిగించి త‌మ మొక్కులు తీర్చుకున్నారు. ప్ర‌త్యేకంగా స‌ముద్ర తీరాన ఇసుకతో శివ లింగాల ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బీచ్ వ‌ద్ద ఉన్న శివాల‌యాన్ని ద‌ర్శించుకొని పాలాభిషేకాలు చేశారు. భ‌క్తులు, యాత్రికులు విశేషంగా త‌ర‌లి రావ‌డంతో మైపాడు స‌ముద్ర తీరం సందడిగా మారింది. కార్తీక…

Read More

కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

తొలి సోమ‌వార సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసిఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పూజ‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా దేవదేవేరులకు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి ఆల‌య ప్రాంగ‌ణంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌ దీపాలు వెలిగించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి తీర్ధ…

Read More

సంగంలో వైభ‌వంగా తొలి కార్తీక సోమ‌వారం

నెల్లూరు జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు . భక్తులు వేకువ జామునే ఆలయానికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Read More

రూర‌ల్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయ‌ని…నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాటిని ఆపేశార‌ని…

Read More