సంగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

  • అర్జీలు స్వీకరించిన తహసీల్దారు, ఎంపీడీవో

నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం,ఎంపీడీఓ కార్యాలయం లో తహసీల్దార్ సోమ్లా నాయక్,ఎంపీడీఓ షాలెట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సమస్యల పై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.పరిశీలించి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *