జిల్లా ప్ర‌జ‌లంద‌రూ ప‌ర‌మేశ్వ‌రుడి ఆశీస్సులు పొందాలి

వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…న‌వంబ‌ర్‌ 8, 9, 10వ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌ని..కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు నగరం వి. ఆర్‌. సి మైదానంలో జ‌రుగుతున్న కార్తీక ల‌క్ష దీపోత్స‌వ ఏర్పాట్ల‌ను ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఆమె ప‌రిశీలించారు. ల‌క్ష దీపోత్స‌వంలో పాల్గొనే భ‌క్తులంద‌రికి ఎక్క‌డా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవాల‌ని వేమిరెడ్డి దంప‌తులు…క‌మిటీ స‌భ్యుల‌కి సూచించారు….

Read More

గంజా గ్యాంగ్ అరెస్ట్

తడ శ్రీ సిటీ వద్ద నలుగురు గంజాయి దొంగల అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3 ల‌క్ష‌ల విలువ చేసే 20.8 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుప‌తి జిల్లా…నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. గంజాయి విక్రయించినా… గంజాయి సేవించి పట్టుబడిన కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ మేర‌కు…నిందితుల్ని మీడియా ఎదుట హాజ‌రుప‌ర‌చి…కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను డీఎస్పీ వెల్ల‌డించారు. ఈ నలుగురు గంజాయి స్మగ్లర్లను…

Read More

మైన‌ర్ బాలిక కేసులో ఎవ‌ర్ని వ‌ద‌లొద్దు…

ఓ మైన‌ర్ బాలిక‌పై ప‌లు అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో…ఎవ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని…నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ పోలీసుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని టిడ్కో గృహంలో నివాసం ఉంటున్న‌…బాధిత మైన‌ర్ బాలిక కుటుంబాన్ని ఆయ‌న జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై కుటుంబ స‌భ్యుల్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వారికి అజ‌య్‌కుమార్ ధైర్యాన్ని క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో…టిడ్కో గృహాల్లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ల‌బ్దిదారులు…

Read More

దీపం – 2 ప‌థ‌కంపై అపోహ‌లొద్దు…

గ్యాస్ కనెక్షన్ గల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఈ కె వై సి చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అన్నారు. KYC చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరులోని ఆయ‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్ గల వారు ఈ కె వై సి చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది…

Read More

భూమిలో అడుగు పెడితే చంపేస్తా…

భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి… పెట్రోల్ పోసి హత్య ప్రయత్నంకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. బాధిత రైతు రాజారెడ్డి వివ‌రాల మేర‌కు….ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు… సెల్ అగ్రిమెంట్ రూపంలో రూ. 16 లక్షల 20వేల‌కు ఒప్పందం కుదుర్చుకుని… రూ. 9 ల‌క్ష‌ల 20వేల రూపాయలు చెల్లించారు… రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులను చెల్లిస్తామని…

Read More

హోరా హోరీగా కబడ్డీ పోటీలు

కావలి పట్టణం మద్దూరుపాడులోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సంద‌ర్భంగా డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కబడ్డీ పరిశీలకులు గంగాధర్, నెల్లూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ డి శిరీష్, డి ఏ ఎస్ డి రాజు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై సత్యనారాయణ, జడ్పీహెచ్ ఎస్ స్కూల్ పిడి చిరంజీవి, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల పిడి శివ…

Read More

అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో క‌లెక్ట‌ర్‌తోపాటు స్థానిక ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు , ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డాక్ట‌ర్‌ శ్రీహరి లు…

Read More

విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌క‌పోతే ఉద్య‌మ‌మే

కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంద‌ర్భంగా నెల్లూరు సిటీ నియోజక వర్గ ఇన్చార్జి నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో న‌గ‌రంలోని రామమూర్తినగర్ వ‌ద్ద ఉన్న‌ మిలీనియం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేప‌ట్టారు. కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాంత‌ర్లు చేత‌ప‌ట్టి…పెంచిన క‌రెంటు చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన…

Read More

నాయుడుపేట‌లో వైభ‌వంగా స్కంథ‌ష్ట మ‌హోత్స‌వాలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్కంథష్ట మహోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. తారాకసుర రాక్షశ సంహారం ఘట్టంను గడియారం స్తంభం వద్ద చదలవాడ మోహన్ కృష్ణశర్మ భక్తులకి వివరించారు. రాక్షస వ‌ద‌ను భక్తులు ఆధ్యంతం చూసి పరవశించారు. అనంతరం కుమారస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.

Read More

వాహ‌నాలు అడ్డ‌దిడ్డంగా నిలిపితే జ‌రిమానాలు త‌ప్ప‌వ్‌

ఎక్క‌డ పడితే అక్క‌డ‌…రోడ్ల‌పై అడ్డ‌దిడ్డంగా వాహ‌నాలు నిలిపితే…పెనాల్టీలు త‌ప్ప‌వ‌ని వేదాయ‌పాళెం సీఐ కిషోర్ కుమార్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త ప‌రిక్ష‌ణ‌లో భాగంగా… 5వ ప‌ట్ట‌ణ ప‌రిధిలో ట్రాఫిక్ కంట్రోల్ పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. త‌న సిబ్బందితో క‌లిసి ఇబ్బందిక‌రంగా పార్కింగ్ చేసిన వాహ‌నాల‌ను గుర్తించి తీయించారు. సాధారణ ప్రజలకు, వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా షాప్ ల ముందు వాహనాలు నిలిపితే వాహన దారులతో పాటు షాప్ ల యజమానులకు పెనాల్టీ లతోపాటు కేసులు…

Read More