రైతుల‌కి మంచి రోజులు

పొద‌ల‌కూరు మండ‌లంలోని క‌నుపూరు కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద‌…క‌నుపూరు కాలువ‌కి సాగునీటి విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి…గంగ‌మ్మ‌కి సారె స‌మ‌ర్పించి రైతుల‌తో క‌లిసి క‌నుపూరు కాలువ‌కు సాగునీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వంలో రైతుల‌కి మంచి…

Read More

హైపెక్ స‌ర్జ‌రీల‌కి కేంద్ర బిందువు నెల్లూరు మెడిక‌వ‌ర్‌

మహానగరాలకు ధీటుగా క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందించడంలో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందుందని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరులోని మెడి కవర్ హాస్పిటల్స్ లో జరిగిన జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్య‌క్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ర‌మేష్ బాబుతోపాటు…కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ , రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరికాంత్ లు మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు క్యాన్సర్ వ్యాధి నివారణకు పలు సూచనలు చేశారు. వైద్య…

Read More

పథకాలు అమలుపై కలెక్టర్ ఆరా…!

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. క్షేత్రస్థాయిలోపథకాలు అమలును స్వయంగా సందర్శించారు. వెలకపాడులో నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు ను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాడి పశు పోషణ లాభనష్టాలను తెలుసుకున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను అడగగా చెరువుకు సోమశిల నీరు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ కాలువల నిర్మాణం చేయించాలని కోరగా, ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని కలెక్టర్…

Read More

గాయ‌ప‌డిన జ‌హీర్‌, ముజీర్ ల‌ను ప‌రామ‌ర్శించిన ప‌ట్టాభి

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీ వ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న తెలిసిందే. ఈ దాడిలో నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌, జ‌మీర్‌ల‌తోపాటు…ముజీర్ వ‌ర్గంలో ముజీర్‌, మునీర్‌, వారి మేన‌ల్లుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌హీర్ నెల్లూరు అపోలో ఆసుప‌త్రి చికిత్స పొందుతున్నాడు. ముజీర్ వ‌ర్గం నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ…

Read More

పిల్ల‌ల‌కి రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి…

జిల్లాలో సుమారు 80 కోట్లతో ఉపాధి హామీ పథకం కింద పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలాల్లో క‌లెక్ట‌ర్‌ పర్యటించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం వింజమూరు మండలం నంది గుంటలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. నంది గుంటలోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ కేంద్రాన్ని సందర్శించి…

Read More

ప్ర‌యాణికుల‌తో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి

తిరుపతి జిల్లా నాయుడుపేటలో డీఎస్పీ చెంచుబాబు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, ప్రజా రవాణాపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ఆటోస్టాండ్ నిర్వహణ, వన్ వే నియమావళి,రాత్రులు ప్రయాణికులతో గౌరవంగా వ్యవహరించం వంటివి డ్రైవర్లులకు డీఎస్పీ వివరించారు. ఆటో యజమానులు, డ్రైవర్లు వివరాలను డీఎస్పీ కార్యాలయం అందించాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో టౌన్ సీఐ బాబీ,ఎస్ఐ శ్రీహరి,పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎక్సైజ్ సీఐ లైసెన్స్ ఇవ్వ‌డం లేదు

పొదలకూరు ఎక్సైజ్ సీఐ తమ మద్యం షాపుకు సంబంధించిన పర్మినెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని… మద్యం షాపు లైసెన్స్ హోల్డర్ కడియాల లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు‌. పొద‌ల‌కూరులోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.

Read More

ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండ‌ర్లు

దీపం-2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంద‌ని… చిత్తూరు క‌లెక్ట‌ర్ విద్యాధ‌రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిత్తూరులో క‌లెక్ట‌రేట్‌లో ఆమె మీడియా స‌మావేశం నిర్వ‌హించి దీపం -2 ప‌థ‌కానికి స‌బంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేశారు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ నుండి జూలై వరకు ఒక సిలిండర్, ఆగస్టు నుండి నవంబర్ వరకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత రీఫిల్లింగ్ చేసుకోవాల‌ని తెలిపారు. బి పి ఎల్…

Read More

న‌వంబ‌ర్ 16న సోమేశ్వ‌రాల‌య పునఃనిర్మాణ శంఖుస్థాప‌న‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…

Read More